మెగా – నందమూరి వారసుల మధ్య ఉన్న కామన్ పాయింట్.. అదే..!

మెగా నందమూరి వార్ గత 40 సంవత్సరాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జరుగుతూనే ఉంది. అటు చిరంజీవి కూడా తన వారసుడుగా రామ్ చరణ్ ని సినిమాలోకి తీసుకువచ్చాడు. ఇప్పుడు రామ్ చరణ్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే ఇప్పుడు మరో నందమూరి వారసుడు ఇంకా సినిమాల్లోకి రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మెగా నందమూరి వారసుల్లో ఓ కామన్ పాయింట్ ఉందని తెలుసా? ఇంకా సినిమాల్లో ఒక రాని బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ, ఇప్పటికే టాలీవుడ్‌ స్టార్ హీరోగా ఉన్నా రామ్ చరణ్ మధ్య ఏంటి ఆ కామన్ పాయింట్ అనుకుంటున్నారా?

Here are Mega fans.. and Nandamuri fans.. How does Maitri manage?

అవును ఇద్దరి మధ్య ఓ కామన్ పాయింట్ ఉన్నది నిజమే అది ఏమిటంటే.. ఈ ఇద్దరి పేర్లు..అవును ఈ ఇద్దరి పేర్లలో ఓ కామన్ పాయింట్ ఉంది. రీసెంట్‌గా బాలకృష్ణ తారకరామా థియేటర్ ప్రారంభోత్సవంలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ మోక్షజ్ఞ పూర్తి పేరును బయటికి చెప్పాడు. ఇక దీంతో ఈ కామన్ పాయింట్ అనేది అప్పుడు బయటకు వచ్చింది. ఆ థియేటర్ ప్రారంభోత్సవం అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. తారకరామా థియేటర్ కి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. మా అమ్మ నాన్నల పేర్లు కలిసి వచ్చేలా కట్టిన ఈ థియేటర్ ఓ దేవాలయం అని చెప్పారు.

మా అబ్బాయి మోక్షజ్ఞ తారకరామ తేజ అనే పేరును మా నాన్నగారు ఈ థియేటర్లోనే నామకరణం చేశారు. అని బాలకృష్ణ మీడియాతో ఆ థియేటర్‌కు తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు.. మోక్షజ్ఞ పూర్తి పేరు మోక్షజ్ఞ తారకరామ తేజ్‌.. ఇటు రామ్ చరణ్ పూర్తి పేరు కూడా రామ్ చరణ్ తేజ్. అయితే ఇద్ద‌రి పేరులో చివర తెజ్ అనేది కామన్ గా ఉంది. అయితే రామ్ చరణ్ ని అందరు పూర్తి పేరు పెట్టి పిలవకుండా ముద్దుగా చెర్రీ అని కూడా అంటారు.

అలా మోక్షజ్ఞను కూడా పూర్తి పేరు మోక్షజ్ఞ తారకరామ తేజ్ అని పిలవకుండా మోక్షజ్ఞ అని పిలుస్తారు. దీంతో ఈ కామన్ పాయింట్ బయటకు వచ్చింది. ఇప్పుడు నందమూరి, మెగా వారసుల మధ్య కామన్ పాయింట్‌లు తెలుసుకుని అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక మోక్షజ్ఞ కూడా త్వరలోనే టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అని తెలుస్తుంది. బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బలమైన ముహూర్తాలు చూస్తున్నారట.