వైసీపీ అధినేత జగన్ కెరీర్లోనే తీవ్రమైన సందిగ్ద స్థితిలో ఉన్నట్టే కనిపిస్తోంది. ముంచుకొస్తోన్న 2019 ఎన్నికలు, బలమైన చంద్రబాబు లాంటి రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కోవడం పెద్ద సవాల్. ఇక ఇప్పటికిప్పుడు నంద్యాల ఎన్నికలు చావోరేవోలా ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు జగన్కు తన ఫ్యామిలీని సంతృప్తి పర్చడం కూడా పెద్ద సవాల్గా మారింది. గత ఎన్నికలకు ముందు నుంచి సోదరి షర్మిలకు జగన్కు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. షర్మిల కడప లేదా ఖమ్మం ఎంపీ సీటు […]
Tag: YS Jagan
నంద్యాలలో శిల్పా గెలుపుకు కేసీఆర్,జగన్… అసలు ప్లాన్ ఇదే!
నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం గడువు ముగిసేందుకు మరో వారం రోజులు కూడా లేదు. గెలుపుపై అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండూ ధీమాగానే ఉన్నాయి. ఈ ఉప ఎన్నికపై ఒక్క ఏపీలోనే రూ.1000 కోట్ల బెట్టింగ్ జరుగుతోంది. జగన్ 15 రోజుల పాటు అక్కడే మకాం వేస్తున్నాడు. ఇక రేపు బాలయ్య అక్కడ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ మరుసటి రోజు సీఎం చంద్రబాబు దిగుతున్నాడు. టీడీపీ తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ తరపున ఎమ్మెల్యేలు ఓవరాల్గా […]
వైసీపీ లేడీ ఫైర్బ్రాండ్స్ను టార్గెట్ చేసేవారేరి..?
నేతల పరస్పర విమర్శలతో నంద్యాల ప్రచారం హీటెక్కింది. వ్యక్తిగత విమర్శలు, దాడులతో ఇరు పార్టీల నేతలు కత్తులు నూరుతున్నారు ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై మంత్రులు ప్రెస్మీట్లు పెట్టి వాటిని తిప్పికొడు తున్నారు. జగన్పై టీడీపీ మంత్రులు, నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీలోని అక్కాచెల్లెళ్లు ఘాటుగా స్పందిస్తూ ఏకి పాడేస్తున్నారు. మాటకు మాట బదులిస్తూ.. టీడీపీ నేతల వ్యాఖ్యలను సమర్థంగా తిప్పికొడు తున్నారు. వీరి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు తికమకపడిపోతున్నారు. వీళ్ల కంటే.. జగన్ను […]
నంద్యాల ఉప ఎన్నిక బరిలో శిల్పా ప్రధాన అస్త్రం
భూమా ఫ్యామిలీపై ఉన్న సెంటిమెంట్ ప్రధాన అస్త్రంగా టీడీపీ నంద్యాల ఉప ఎన్నిక బరిలోకి దిగబోతోంది! అంతేగాక మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు.. ఇలా టీడీపీ బలగమంతా నంద్యాలలోనే మోహరించేశారు. కానీ వైసీపీ అభ్యర్థి శిల్పా మాత్రం తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. విజయం తనవైపే ఉంటుందని నమ్మకం పెట్టుకు న్నారు. ప్రజలు సెంటిమెంట్ కంటే.. అనుబంధానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారని బలంగా విశ్వసిస్తున్నారు. గతంలో చిన్న చిన్న తప్పిదాల వల్ల ఓడిపోయినా.. ఈసారి మాత్రం […]
పీకే సలహా.. వాడుకుని వదిలేయడమే!
ఏపీ విపక్షం వైసీపీలో ఇప్పుడు నేతలకు కంటిపై కునుకు కరువవుతోంది. ప్రస్తుతం పార్టీనే అంటి పెట్టుకుని జగన్కి అన్ని విధాలా ఉపయోగపడి, ఆయన కష్టాల్లోనూ పాలు పంచుకుని అన్ని విధాలా నష్టపోయి కూడా పార్టీలోనే కొనసాగతున్న వారికి అస్సలు నిద్ర ఉండడం లేదట! అంతేకాదు.. ఎప్పుడు ఎలాంటి వార్త వినాలో నని వారు తీవ్రంగా టెన్షన్ పడుతున్నారట. ఇంతకీ విషయంలోకి వెళ్లే.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికార టీడీపీని మట్టి కరిపించి తాను అధికారంలోకి రావాలని ప్లాన్ […]
వైసీపీలోకి దగ్గుపాటి… కెవిపి, ఉండవల్లి మధ్యవర్తిత్వం..!
గతేడాది రిలీజ్ అయిన జాగ్వార్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. తాను ఎదగడం కోసం పదిమందికి మొక్కడానికి అయినా వందమందిని తొక్కడానికి అయినా సిద్ధం. ఏపీలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైసీపీ అధినేత జగన్ పైన చెప్పుకున్న డైలాగ్నే కాస్త అటూగా పాటించేస్తున్నాడనిపిస్తోంది. చాలా మొండిఘటం అయిన జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలనే పక్కన పెట్టేస్తారని తెలుస్తోంది. అలాగే చంద్రబాబును దెబ్బకొట్టేందుకు ఎంతకైనా కిందకు దిగుతున్నారు. టీడీపీకి పట్టున్న […]
నంద్యాల ఖర్చు ఎన్ని కోట్లో తెలుసా..!
అవును! నంద్యాల ఉప ఎన్నికల ఖర్చు నామినేషన్ల ఘట్టానికి ముందే వందల కోట్లు దాటేసిందని అంటున్నారు అధికార, విపక్ష అభ్యర్థుల సన్నిహితులు. సాధారణంగా ఎన్నికలన్నాక ఖర్చు తప్పదు. అయితే, నంద్యాల ఉప పోరు మాత్రం ఖర్చును మరింతగా పెంచేసిందని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఆయా పార్టీల నేతలేనట! ఈ ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. దీంతో అభ్యర్థులకు ఖర్చు కూడా అందనంత ఎత్తుకు చేరిపోయిందని అంటున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు […]
నంద్యాలలో జగన్ నయా వ్యూహం… ఇరకాటంలో చంద్రబాబు
నంద్యాల ఉప ఎన్నిక ట్విస్టుల మీద ట్విస్టులతో థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీతో పాటు తనకు టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామా ద్వారా జగన్ చంద్రబాబును పెద్ద ఇరకాటంలోకి నెట్టాడు. పార్టీ ఫిరాయింపుల ద్వారా తాను చేర్చుకున్న చక్రపాణిరెడ్డి పదవికి రాజీనామా చేయించి మరి తాను తన పార్టీలో చేర్చుకున్నానని, మరి చంద్రబాబు తన పార్టీ నుంచి […]
ఆ ఫ్యామిలీ ఫ్యూచర్పై జగన్ షాకింగ్ డెసిషన్
ఈ సారి అధికారం చేజిక్కించుకోవాలంటే గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించాలని వైసీపీ అధినేత జగన్ స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయారు. గత ఎన్నికల్లో లోపాలను ఒక్కొక్కటిగా సరిజేసుకుంటూ.. అభ్యర్థుల ఎంపికలోనూ జాగ్రత్తలు పడుతున్నారు. కొన్నిచోట్ల అభ్యర్థుల ఎంపిక కూడా కొంత బెడిసికొట్టిన విషయం తెలిసిందే! ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నుంచి మొదలుపెట్టారు. ఇక్కడ మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్రావు కుటుంబానికి మంచి పట్టు ఉంది. అయితే గత ఎన్నికల్లో మోహనరావు సతీమణి విజయలక్ష్మికి టికెట్ […]
