బీజేపీకి పవన్‌ క్లారిటీ..తేల్చుకోవాల్సిందే.!

చంద్రబాబుకు బి‌జే‌పి మద్ధతు ఉందా? అంటే అబ్బే అసలు లేదనే చెప్పాలి. బి‌జే‌పి సపోర్ట్ కోసం బాబు గట్టిగానే ప్రయత్నించారు. కానీ అదేం వర్కౌట్ అవ్వలేదు. పైగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని చూశారు. అయితే బి‌జే‌పి ఎక్కడ కూడా బాబుకు అవకాశం ఇవ్వడం లేదు. ఇటు బి‌జే‌పితో పొత్తులో ఉన్న పవన్ ద్వారా కూడా పొత్తు కోసం ట్రై చేశారు. అది వర్కౌట్ అవ్వలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో బి‌జే‌పి మద్ధతు లేకపోవడంతోనే బాబు […]

నెక్స్ట్ లోకేష్..రెడీ అయినట్లే.?

స్కిల్ డెవలప్మెంట్ కేసు లో టి‌డి‌పి అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలు పాలైన విషయం తెలిసిందే. అయితే ఆయన్ని కక్షపూరితంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కావాలని జగన్ ప్రభుత్వం ఇరికించిందని టి‌డి‌పి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. కానీ బాబు అరెస్ట్ పై వైసీపీ శ్రేణులు హ్యాపీగా ఉన్నాయి. అదే సమయంలో తప్పు చేశారు కాబట్టే జైలుకు వెళ్లారని, కోర్టు రిమాండ్ విధించిందని, లేదంటే రిమాండ్ విధించేది కాదని వైసీపీ వాళ్ళు […]

అటు జనసేన-ఇటు బీజేపీ..టీడీపీకి టెన్షన్ అదే.!

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం ఎక్కువ సాగుతుంది. అది కుదరకపోతే టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పి మద్ధతు అనేది టి‌డి‌పికి కావాలి. లేదంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీని నిలువరించడం అంత ఈజీ కాదు. అందుకే చంద్రబాబు..బి‌జే‌పితో పొత్తు కోసం ఎదురుచూస్తున్నారు. కానీ పొత్తుల విషయంలో బి‌జే‌పి భారీగానే డిమాండ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు […]

అనంతలో బాబుకు ఎదురుదెబ్బ..వైసీపీకే లీడ్.!

ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే…ఒకప్పుడు టి‌డి‌పి కంచుకోట. కానీ 2019 ఎన్నికల నుంచి సీన్ మారిపోయింది. టి‌డి‌పి కంచుకోటలని వైసీపీ బ్రేక్ చేసి..అనంతలో అద్భుతమైన విజయాలు అందుకుంది. జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 12 సీట్లు గెలుచుకుంది. టి‌డి‌పి కేవలం 2 సీట్లకే పరిమితమైంది. అయితే ఎలాగోలా అనంతపై పట్టు సాధించాలని టి‌డి‌పి ప్రయత్నిస్తూనే ఉంది. టి‌డి‌పి నేతలు కష్టపడుతున్నారు. కానీ అనుకున్న మేర టి‌డి‌పికి బలం పెరగలేదు. తాజాగా కూడా బాబు అనంత టూర్‌కు […]

ఎలమంచిలి జనసేనకే..కానీ అదొక్కటే డౌట్.!

టీడీపీ-జనసేన పొత్తుపై చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. అధికారికంగా పొత్తుపై ఎలాంటి క్లారిటీ రాలేదు..కానీ అనధికారికంగా రెండు పార్టీల శ్రేణులు పొత్తు ఫిక్స్ అయిపోయాయి. దాదాపు పొత్తు ఖాయమైనట్లే…ఇంకా ఆ రెండు పార్టీలతో బి‌జే‌పి కలుస్తుందా? లేదా? అనేది చూడాలి. ఆ విషయం పక్కన పెడితే. టి‌డి‌పి-జనసేన పొత్తు విషయంలో సీట్ల గురించి చర్చ నడుస్తోంది. పలు సీట్లలో రెండు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఇదే క్రమంలో విశాఖలో రెండు పార్టీల మధ్య కొన్ని సీట్ల […]

పశ్చిమలో ఫ్లాప్..కానీ లోకేష్‌కు వైసీపీ ప్లస్.!

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మిగతా జిల్లాలతో పోలిస్తే పశ్చిమ పాదయాత్రలో అంత జోష్ లేదు. ఏదో చప్పగానే పాదయాత్ర సాగుతుంది. ఇంకా చెప్పాలంటే పశ్చిమలో పాదయాత్ర ఫ్లాప్ అయిందనే చెప్పాలి. అలా ఫ్లాప్ అయిన పాదయాత్ర అనవసరంగా వైసీపీ పైకి లేపిందని చెప్పవచ్చు. పాదయాత్రపై వైసీపీ శ్రేణులు రాళ్ళతో, కర్రలతో దాడులు చేయడం..కొందరు టి‌డి‌పి శ్రేణులకు గాయాలు అవ్వడం, అటు టి‌డి‌పి మాజీ ఎమ్మెల్యే […]

బాబుపై ఐటీ ఎఫెక్ట్..అరెస్ట్‌పై ట్విస్ట్‌లు.!

టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడం ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. షాపూర్‌జీ పల్లంజీ అనే కంపెనీ ద్వారా బాబుకు దాదాపు 118 కోట్ల రూపాయిలు ముడుపుల రూపంలో అందాయని, వాటికి లెక్కలు చెప్పాలని ఐటీ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఇక దీనిపై వైసీపీ నేతలు..బాబు టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బాబు పెద్ద అవినీతి పరుడు అని, అమరావతిలో భారీ స్కామ్‌కు పాల్పడ్డారని ఫైర్ అవుతున్నారు. ఇదే సమయంలో ఆయన్ని […]

ఎంపీ సీట్ల కేటాయింపులో ఫుల్ క్లారిటీ….!

ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తులు దాదాపు ఖరారైనట్లే. అయితే కేవలం సీట్ల కేటాయింపు దగ్గర మాత్రమే పీటముడి ఉందనేది బహిరంగ రహస్యం. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యం. అందుకోసమే పొత్తులకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీని ఓడించాలంటే… అది ఒంటరిగా సాధ్యం కాదని… పొత్తుల ద్వారా అయితే చాలా సులువుగా వైసీపీని ఓడించగలమని ఇప్పటికే పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గతంలో బీజేపీ, జనసేన నేతలపై […]

రాజు గారి వారసుడు ఎంట్రీ..టీడీపీలో సీటు ఎక్కడ?

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చింతలపూడి, పోలవరం,గోపాలాపురం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర ముగించుకుని ఉండి నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనయుడు లోకేష్ పాదయాత్రకు స్వాగతం పలికారు. ఉండి స్థానం..రఘురామ ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉంది. దీంతో రఘురామ తనయుడు పాదయాత్రలో పాల్గొన్నారు. ఇప్పటికే రఘురామపై అనేక కేసులు ఉన్నాయి..దీంతో ఏపీకి వస్తే వైసీపీ ప్రభుత్వం […]