నిహారిక నిర్మించిన `ఓసీఎఫ్ఎస్` టీజ‌ర్ వ‌చ్చేసింది..!

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కుమార్తె నిహారిక కొణిదెల ఇటీవ‌ల నిర్మాత‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఆమె నిర్మించిన తాజా వెబ్ సిరీస్ ఓసీఎఫ్ఎస్ అంటే.. `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ`. ఈ సిరీస్‌లో సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరోహీరోయిన్లుగా న‌టించ‌గా..మహేశ్ ఉప్పల దర్శకత్వం వ‌హించారు. అలాగే ఈ సిరీస్‌లో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, తులసి కీలకపాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్‌లో 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉండ‌నున్నాయి. జీ5 […]

త‌గ్గేదే లే అంటున్న నాని..`శ్యామ్ సింగ రాయ్`పై బిగ్ అప్డేట్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్‌`. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 24న‌ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలకానుందని చిత్రబృందం ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. అయితే గ‌త రెండు రోజుల నుంచీ ఈ చిత్రం వాయిదా ప‌డ‌నుంద‌ని.. బాలకృష్ణ అఖండ కూడా అదే డేట్‌ను రిలీజ్ డేట్‌గా లాక్ చేశారని.. దాంతో నాని వెన‌క్కి త‌గ్గ‌నున్నాడ‌ని […]

బాల‌య్య కోసం వెన‌క్కి త‌గ్గుతున్న నాని..అస‌హ‌నంలో ఫ్యాన్స్‌?!

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. అలాగే నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లె చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ, తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. ఈ మూవీ విడుద‌ల […]

మొన్న చైతు..ఇప్పుడు నాని..సాయి ప‌ల్ల‌విని భ‌లే వాడుకుంటున్నారుగా!

సాయి ప‌ల్ల‌వి.. మంచి న‌టినే కాదు అద్భుత‌మైన డ్యాన్స‌ర్ కూడా. ఆమె కాలు క‌దిపిందంటే ఫిదా కాని ప్రేక్ష‌కుడు ఉండ‌డు. అందుకే సాయి ప‌ల్ల‌వి న‌టించే ప్ర‌తి సినిమాలోనూ.. ఆమెకో స్పెష‌ల్ సాంగ్ ఉంటుంది. ఇక మొన్నీ మ‌ధ్య విడుద‌లైన `ల‌వ్ స్టోరీ` చిత్రంలోనూ సాయి ప‌ల్ల‌వి చేసిన `సారంగద‌రియా .. ` సాంగ్ యూట్యూబ్‌లో ఎన్ని రికార్డులు నెల‌కొల్పిందో, చైతు ఖాతాలో మ‌రో హిట్ ప‌డ‌టానికి ఎంత ప్ల‌స్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇప్పుడు […]

ఇప్ప‌టివరకు యాంకర్స్‌గా మారిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవ‌రెవ‌రో తెలుసా?

యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి సినీ సెల‌బ్రెటీలుగా మారిన వారు టాలీవుడ్‌లో ఎంద‌రో ఉన్నారు. అలాగే స్టార్ హీరోలుగా స‌త్తా చాటుతూ యాంక‌ర్స్‌గా మారిన వారూ ఉన్నారు. అలాంటి హీరోలు ఎవ‌రెవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 1కి ఎన్టీఆర్ తొలి సారి యాంక‌ర్‌గా మారి బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నాగార్జున‌: `మీలో ఎవరు […]

దసరా రోజు నాని బిగ్ సర్ప్రైజ్ !?

న్యాచురల్ స్టార్ నాని అభిమానులకు మరో అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. నాని సినిమాల సెలక్షన్ లో పర్ఫెక్ట్ గా వెళ్తున్నాడు. ప్రస్తుతం నాని.. శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నాని సినిమా వస్తుందంటే కుటుంబంతో సినిమా చూడొచ్చు అనే విధంగా ప్లాన్ చేసుకుంటాడు. ఇది వరకు వచ్చిన టక్ జగదీష్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయినా విషయం తెలిసిందే. అయితే ఈ సారి నాని తరువాత […]

శింబు నటించిన లూప్ సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన నాని..!

కోలీవుడ్ స్టార్ హీరోలలో శింబు కూడా ఒకరు. శింబు నటిస్తున్న తాజా చిత్రం”మనాడు”తెలుగులో”ది లూప్” పేరుతో వస్తోంది. ఈ సినిమాని డైరెక్టర్ వెంకట్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కు సంబంధించి కొద్ది గంటల ముందే ట్రైలర్ విడుదలైంది ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది తాజాగా ఈ సినిమాలో తెలుగు ట్రైలర్ ను టాలీవుడ్ నటుడు నాని విడుదల చేశాడు. దీపావళి సందర్భంగా […]

రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌ చిత్రానికి హీరో నాని సపోర్ట్.. ఏం చేశారంటే

క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు , తమిళ స్టార్ శింబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా మానాడు. ఈ సినిమా వీ హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సురేష్ 125 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాను హిందీ, తమిళం,తెలుగు, కన్నడ, మలయాళం ఇలా అయిదు భాషల్లో కూడా నిర్మిస్తున్నారు. ఇందులో తమిళ స్టైలిష్ స్టార్ శింబు కి జోడి గా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. అంతే కాకుండా […]

రిపబ్లిక్ సినిమాకు నాని రివ్యూ.. ఏం అన్నారంటే?

దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం రిపబ్లిక్. ఈ సినిమా అక్టోబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను జి స్టూడియోస్ సహకారంతో జేబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జె భగవాన్ ,జె పుల్లా రావ్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో హీరో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ, జగపతి బాబు […]