చిరు వర్సెస్ బాలయ్య.. సంక్రాంతి పోరు ఉందా? లేదా? తేల్చండి రా బాబు!

ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తరికెక్కుతున్న సినిమాపై మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల అందరిలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇటీవల విడుదలైన `గాడ్ ఫాదర్` సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్.. ఈ సినిమాలో పక్క మాస్ రోల్ చేయబోతున్నారట. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతుంది. ఈ సినిమాలో చిరంజీవి జంటగా శృతిహాసన్ నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరోవైపు బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమా కూడా మైత్రి […]

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. రిలీజ్ సూన్..!!

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుధీర్ బాబు హీరోగా .. కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం అమ్మాయి గురించి మీకు చెప్పాలి.అయితే ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కి సిద్ధంగా ఉంది అంటూ ట్విట్టర్ వేదికగా అధికారికంగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు ప్రకటించడం జరిగింది. థియేటర్లలో విడుదల చేస్తాము అని ఒక పోస్టర్ ను విడుదల చేయడంతో ప్రస్తుతం అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే […]

అవమానం జరిగిన చోటే బోయ‌పాటికి సన్మానం!

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ముచ్చ‌ట‌గా మూడోసారి న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో `అఖండ‌` చిత్రాన్ని తెర‌కెక్కించి మ‌రో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం బాల‌య్య కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది. అఖండ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డంతో.. డైరెక్ట‌ర్ బోయ‌పాటితో సినిమాలు చేసేందుకు ప‌లు నిర్మాణ సంస్థ‌లు పోటీ ప‌డుతున్నారు. ఈ లిస్ట్‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఒక‌ట‌ని తెలుస్తుండ‌గా.. […]

ఏపీ సీఎంపై ప్రశంసల వర్షం కురిపించిన మైత్రి, డివివి దిల్ రాజు

కరోనా మహమ్మారి ఇంకా పలు రాష్ట్రాలను పట్టిపీడిస్తోంది. దీనితో కొన్ని రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు ఫలించలేదు అంతేకాకుండా థియేటర్లను కూడా తెరవలేదు. అయితే ఇతర రాష్ట్రాల్లో థియేటర్లను తెలిసినప్పటికీ అవి కూడా 50 శాతం ఆక్యుపెన్సీ తోనే నడుస్తు వచ్చాయి. రోజుకు మూడు ఆటలే వేసేవారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం మాత్రం సినీ ఇండస్ట్రీకి తీపి కబురు చెప్పింది. థియేటర్లను 100% ఆక్యుపెన్సీ తో రోజుకు నాలుగు […]

మ‌రో మల్టీస్టారర్‌కు రానా గ్రీన్‌సిగ్నెల్‌..ఈసారి ఏ హీరోతో అంటే?

ఆ మ‌ధ్య మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు భారీగా పెరిగి పోతున్నాయి. స్టార్ హీరోలు సైతం మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేయ‌డానికి ఏ మాత్రం వెన‌క‌డుగు వేయడం లేదు. ఈ లిస్ట్‌లో రానా ద‌గ్గుబాటి ఒక‌రు. ఇప్ప‌టికే ఈయ‌న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో `బీమ్లా నాయ‌క్‌` అనే మ‌ల్టీస్టార‌ర్ చిత్రం చేస్తున్నారు. అలాగే బాబాయ్ వెంకేట‌ష్‌తో క‌లిసి `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇక తాజాగా మ‌రో మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి రానా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు […]

రాజ‌మౌళితో `మైత్రీ` మంత‌నాలు..వామ్మో భారీ ప్లానే వేశారుగా..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ల‌తో `ఆర్ఆర్ఆర్‌` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం త‌ర్వాత రాజ‌మౌళి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ చిత్రం చేయ‌నున్నాడు. కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రం ఇంకా ప‌ట్టాలెక్క‌క‌ముందే.. రాజ‌మౌళితో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు […]

పుష్ప ఫస్ట్ సాంగ్ విడుదల తేదీ ఖరారు..!

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా చూపించబోతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం పుష్ప. ఈ సినిమాకు ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు ఆయన రచయిత కూడా. ఇక ముత్తం శెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అయిన నవీన్ ఎర్నేని అలాగే వై రవి శంకర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, […]

బాలీవుడ్‌కు `జనతా గ్యారేజ్`..హీరో ఎవ‌రో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబోలో వ‌చ్చిన చిత్రం జ‌న‌తా గ్యారేజ్‌. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించగా.. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్‌గా న‌టించారు. 2016లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వంద కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు బాలీవుడ్‌కు వెళ్ల‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. […]

బ‌న్నీ నిర్ణ‌యంపై మైత్రీ అసంతృప్తి..?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంటే..మలయాళీ నటుడు ఫాహద్‌ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్గింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. త్వ‌ర‌లోనే మొద‌టి భాగానికి సంబంధిచిన షూటింగ్ ఫినిష్ […]