ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీ నాయకుల్లో ఉన్నవర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎన్నికల బరిలో ఉంటామని ఒకరు.. అభ్యర్థి నేనే అంటూ మరొకరు ప్రకటన చేయడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అంతర్గతంగా ఉన్న కలహాలు.. ఇప్పుడు బయటపడు తున్నాయి. ముఖ్యంగా ఆయా నేతల వారసులు చేస్తున్న ప్రకటనలు దుమారం రేపుతున్నాయి. కర్నూలు జిల్లాలో టీజీ, ఎస్వీ వర్గాల మధ్య కలహాలు ఇప్పుడు సీఎం చంద్రబాబుకు తలనొప్పులు తీసుకొస్తున్నాయి. […]
Tag: Kurnool
మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది..2019లో గెలుస్తాడా?
జిల్లా కేంద్రమైన కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ.మోహన్రెడ్డి ఫస్ట్ టైం వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి గత ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మాజీ మంత్రి ఎస్వీ.సుబ్బారెడ్డి కుమారుడు అయిన మోహన్రెడ్డి దివంగత భూమా దంపతుల్లో శోభకు స్వయానా సోదరుడు కాగా, నాగిరెడ్డికి బావమరిది. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన మోహన్రెడ్డి ఇప్పటకీ రాజకీయంగాను పూర్తిగా గ్రిప్ సాధించకపోవడం ఓ మైనస్ అయితే, వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి మారడం మరో మైనస్. ఇక అధికార పార్టీలోకి వచ్చినా […]
చంద్రబాబు వద్ద మూడు పంచాయితీలు
ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయం అగ్నిమంటాకులా రాజుకుంది. ఇక్కడ టీడీపీలోనే గ్రూపులు ఎక్కువవ్వడంతో వచ్చే ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా పెద్ద సస్పెన్స్గానే ఉంది. ఇదిలా ఉంటే ఈ రోజు ఇదే కర్నూలు జిల్లాకు చెందిన మూడు పంచాయితీలు చంద్రబాబు వద్ద చర్చకు రానున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనేది ఇంకా తేలలేదు. ఇక్కడ రాజకీయాలను మంత్రి అఖిలప్రియ సరిగా డీల్ చేయలేకపోతోందని భావిస్తోన్న చంద్రబాబు ఇక్కడ […]
ఇదంతా అఖిల ప్రియ నిర్వాకమేనని టీడీపీ నేతలు గుర్రు
పదవిని చేపట్టి ఏడాదైనా పూర్తికాకుండానే పర్యాటక శాఖా మంత్రి భూమా అఖిల ప్రియ.. తీవ్ర అసంతృప్తిని మూటగట్టుకున్నారా? ఆమెకు జై కొట్టిన నేతలు, నోళ్లే.. ఇప్పుడు ఆమెను విమర్శిస్తున్నారా? సొంత జిల్లా కర్నూలు టీడీపీలోనే మంత్రి గారి వ్యవహార శైలిపై నేతలు నొచ్చుకుంటున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. విషయంలోకి వెళ్తే.. యువ మహిళా మంత్రిగా బాబు కేబినెట్లో సీటు పొందిన భూమా కుమార్తెకు స్టార్టింగ్లో సొంత జిల్లాలో నేతలు, టీడీపీ కార్యకర్తలు బ్రహ్మ రథం పట్టారు. […]
పత్తికొండలో యువ రాజకీయం
కర్నూలు జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటి అయిన పత్తికొండ రాజకీయం మారుతోంది. తాజాగా వైసీపీ పత్తికొండ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య తర్వాత ఇక్కడ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. నారాయణరెడ్డి హత్య తర్వాత జగన్ వచ్చే ఎన్నికల్లో ఆయన భార్య శ్రీదేవికి టిక్కెట్టు ఇస్తానని, ఆమె ఇక్కడ నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రకటించారు. జగన్ ప్రకటనతో పత్తికొండలో వైసీపీ తరపున కొత్త వ్యక్తికి చోటు ఇచ్చినట్లయ్యింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టీడీపీ తరపున […]
టీడీపీ 3 – వైసీపీ 0…. ఓటమి జగన్కు రాజకీయంగా పెద్ద దెబ్బే
ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ తన దూకుడు చూపించింది. స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప, కర్నూలుతో పాటు నెల్లూరు ఎమ్మెల్సీలను టీడీపీ కైవసం చేసుకుంది. శుక్రవారం ప్రారంభమైన కౌంటింగ్లో ముందుగా నెల్లూరుతో టీడీపీ బోనీ కొట్టింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్కుమార్రెడ్డిపై 87 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ అభ్యర్థి […]
భూమా మృతితో మారనున్న కర్నూలు పాలిటిక్స్
టీడీపీ సీనియర్ లీడర్, కర్నూలు జిల్ల నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో కర్నూలు జిల్లా రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. వాస్తవానికి త్వరలో జరిగే ఏపీ కేబినెట్ ప్రక్షాళనలో భూమాకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి. భూమా మంత్రి పదవి హామీతోనే వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో టీడీపీలో పనిచేసిన భూమా ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. ఆ […]
టీడీపీలో మాజీ మంత్రి రచ్చ రచ్చ
కర్నూలు టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి, నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో తమ్ముళ్ల మధ్య కలహాలు బయటపడ్డాయి! ముఖ్యంగా కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తుండటంతో కొందరు నేతలు ఫైర్ అవుతున్నారు. టీడీపీలోకి భూమా నాగిరెడ్డి ఎంట్రీతో కొంత కాలం నుంచి అసంతృప్తితో ఉన్ననంధ్యాల అసెంబ్లీ నియోజవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తీరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం రసాభాసగా మారింది, టీడీపీ జిల్లా […]
తనకు తానే సవాలు విధించుకున్న భూమా నాగిరెడ్డి
వైకాపా నుంచి జంప్ చేసి టీడీపీ సైకిల్ ఎక్కిన కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెద్ది తాజాగా పెద్ద సవాల్ చేశారు. ఇది వైకాపా ఎమ్మెల్యేలనో? ఆ పార్టీ అధినేత జగన్నో ఉద్దేశించి కాదు! తనకు తానుగానే రువ్వుకున్న సవాల్! విషయంలోకి వెళ్లిపోతే.. వైకాపా తరఫున 2014లో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు భూమా. అదేసమయంలో ఆయన కుమార్తె అఖిల ప్రియ తన తల్లి శోభప్లేస్ నుంచి గెలిపొంది అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే […]