మోదీ బ‌ర్త్‌డే.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ ప‌వ‌న్ స్పెష‌ల్ విషెస్‌!

భార‌త్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ‌ర్త్‌డే నేడు. ఈ రోజుతో మోదీ 70 ఏళ్లు పూర్తి చేసుకుని, 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రధానిగా అనేక రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన మోదీ పుట్టిన రోజు వేడుక‌లు దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు సోస‌ల్ మీడియా వేదిక‌గా రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు మోదీకి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఆయ‌న‌తో దిగిన ఫొటోల‌ను షేర్ చేస్తూ స్పెస‌ల్‌గా బ‌ర్త్‌డే విషెస్ […]

ఆ పరీక్షలు రద్దు చేయాలనీ పవన్ డిమాండ్..!

ప్రస్తుత కరోనా ఉధృతిలో పదో తరగతి పరీక్షలు నిర్వహణ మూర్ఖత్వమే అవుతుందంటూ ఏపీ సర్కార్ నిర్ణయం పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంది పడ్డారు. లక్షలాది విద్యార్థులతో పాటు వారి కుటుంబాలను కూడా కరోనా ముప్పులోకి పడేస్తున్నారంటూ అన్నారు. సీబీఎస్ఈ కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి ప్రమోట్ చేసిందని, ఒక్క ఏపీ ప్రభుత్వానికి మాత్రమే ఇబ్బంది వచ్చిందా అంటూ ప్రశ్నించారు. తక్షణమే 10 తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను […]

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు మ‌రో షాక్‌.. జ‌న‌సేన‌కు బ్రేక్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు వ‌రుస‌గా షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. సుదీర్ఘ విరామం త‌రువాత తాను న‌టించిన సినిమా వ‌కీల్ సాబ్ ఇటీవ‌ల విడుద‌ల‌యినా ఆశించిన‌స్థాయిలో విజ‌యాన్ని మాత్రం సొంతం చేసుకోలేదు. దాని నుంచి తేరుకోక‌ముందే పవన్ కళ్యాణ్ కరోనా వైర‌స్ బారిన ప‌డ‌డంతో ఫ్యాన్స్ మ‌రింత ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇప్పుడు సినిమాల ప‌రంగానే కాదు తాజాగా రాజ‌కీయ ప‌రంగానే ప‌వ‌న్‌కు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. పార్టీ జ‌న‌సేన ఉనికికే తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌మాదం ఏర్ప‌డింది. ఇంత‌కీ […]

పీపుల్ మీడియాతో భాగస్వామ్యం కానున్న ప‌వ‌న్‌..!

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏర్పాటు చేసిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ పీకేసీడ‌బ్ల్యూ, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌‌రీ ఎల్ఎల్‌పీతో తాజాగా భాగ‌స్వామ్యం అయింది. వివిధ భాష‌ల్లో మూవీ , స్టోరీ టెల్లింగ్ విభాగాల్లో కొత్త టాలెంట్ కు ప్రోత్సాహం అందించాలానే మంచి ఉద్దేశంతో పీకేసీడ‌బ్ల్యూను మొదలు పెట్టారు ప‌వ‌న్‌. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ 10+ ఫీచ‌ర్ ఫిల్మ్స్ ఫ్యాక్ట‌రీ మోడ‌ల్‌తో చిత్రాలని నిర్మిస్తోంది. టీజీ విశ్వ ప్ర‌సాద్ పీపుల్ మీడియాను స్థాపించారు. ఇపుడు ప‌వ‌న్‌, టీజీ […]

సీనియ‌ర్ ఎన్టీఆర్‌నే ఫాలో అవుతోన్న ప‌వ‌న్‌

రాజ‌కీయాలకు సినిమాల‌కు అవినాభావ సంబంధం! సినిమాల్లో పేలే కొన్ని పొలిటిక‌ల్ డైలాగుల‌కు ఇప్ప‌టికీ ప్ర‌జ‌లు ఫాలో అవుతూనే ఉన్నారు. అన్న‌గారి సినిమాల నుంచి కోడిరామ‌కృష్ణ‌, టీకృష్ణ వంటి వారుతీసిన పొలిటిక‌ల్ మూవీల‌కు ఎంతో క్రేజ్ఉంది. ఇప్పుడు అదేదారిలో న‌డ‌వాల‌ని ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవాల‌ని ప‌వ‌ర్ స్టార్ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. 2014లో జ‌న‌సేన పేరుతో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ పెట్టినా.. అప్ప‌టి రాజ‌కీయ స‌మీక‌ర‌ణల నేప‌థ్యంలో ఆయ‌న కేవ‌లం బీజేపీ-టీడీపీల‌కు ప్ర‌చార క‌ర్త‌గా మాత్ర‌మే […]

బెస్ట్‌ఫ్రెండ్‌తో ప‌వ‌న్‌కు ఎందుకు చెడింది…!

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని చాలా సింపుల్‌గా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ స‌న్నిహితులుగా ముద్ర‌ప‌డిన వారంతా హాజ‌ర‌య్యారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, ఆలీ, నిర్మాత సురేష్‌బాబుతో పాటు ప‌వన్‌కు ఇండ‌స్ట్రీలో బాగా కావాల్సిన వాళ్లంతా హాజ‌ర‌య్యారు. అయితే ప‌వ‌న్‌తో దాదాపుగా ద‌శాబ్దంన్న‌ర‌గా ట్రావెల్ అవుతూ, ప‌వ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా ముద్ర‌ప‌డిన నిర్మాత‌, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధినేత శ‌ర‌త్‌మార‌ర్ మాత్రం ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేదు. 2003లో ప‌వ‌న్ డైరెక్ట్ […]

ప‌వ‌న్ అస‌లును వ‌దిలేసి కొస‌రుతో వేలాడుతున్నావేంటి…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన మెర్స‌ల్ ( తెలుగులో అదిరింది ) గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. మెర్స‌ల్‌లో జీఎస్టీ, డిజిట‌ల్ ఇండియా గురించి విజ‌య్ పేల్చిన డైలాగులు నేరుగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని, మోడీ గ‌వ‌ర్న‌మెంట్‌ను టార్గెట్ చేసేలా ఉండ‌డంతో వీటిపై పెద్ద ఎత్తున రాజ‌కీయంగా కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. ఓ వైపు బీజేపీ వాళ్లు ఈ డైలాగులు తొల‌గించాల‌న్న డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఇష్య‌పై స్పందించిన క‌మ‌ల్‌హాస‌న్ బీజేపీ వాళ్ల‌పై విమ‌ర్శ‌లు […]

ప‌వ‌న్ ప్ర‌చార వ్యూహం తెలిస్తే షాక‌వ్వాల్సిందే!

త‌క్కువ ఖ‌ర్చు.. ఎక్కువ ప్ర‌చారం!! ఇదే ఇప్పుడు జ‌న‌సేన ఫాలో అవుతోంది! ఇప్పుడే కాదు గ‌తంలోనూ ఇటువంటి సూత్రాన్నే ఫాలో అయినా.. ఇప్పుడు మ‌రింత ఎక్కువైన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ ప్ర‌చారం ఇత‌ర పార్టీ నేత‌ల్లో గుబులు పెంచుతోంది. ప‌వ‌న్ ఆదేశించినా.. ఆదేశించ‌క‌పోయినా జ‌న‌సేన గురించి ఏ చిన్న వార్త వ‌చ్చినా.. దానిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో ఆయ‌న అభిమానులు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారన‌డంలో సందేహం లేదు! ముఖ్యంగా ప‌వ‌న్ అభిమానులు సోష‌ల్ మీడియాలో చేస్తున్న ప్ర‌చారం.. మిగిలిన పార్టీ […]

స‌భ్య‌త్వ న‌మోదులో జ‌న‌సేన కొత్త పంథా..!

పార్టీ స‌భ్య‌త్వానికి జ‌న‌సేన తెర‌లెత్తింది. 2014లోనే స్థాపించిన‌ప్ప‌ట‌కీ.. అప్ప‌టి ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్న ఈ పార్టీ.. 2019పై మాత్రం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పాల్గొంటామ‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. తాను అనంత‌పురం నుంచి బ‌రిలోకి దిగుతున్న‌ట్టు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ప‌వ‌న్ దృష్టి పెట్టారు. ఇప్ప‌టికే జిల్లాల వారీగా నేత‌లు, కార్య‌క‌ర్త‌ల ఎంపిక సాగింది. ఒక్కొక్క రంగంలో అనుభ‌వం, వారి పాండిత్యాన్ని బ‌ట్టి నేత‌ల‌ను ఎంపిక చేశారు. ఇక‌, […]