ఏపీలో కీలకమైన గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే సీటు ఇప్పుడు యమ హాటుగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఆ ఎమ్మెల్యే సీటు నుంచి పోటీ చేసేందుకు అధికార టీడీపీలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఆ సీటు నుంచి వచ్చే ఎన్నికల బరిలో ఉండేందుకు టీడీపీలోనే ఏకంగా ఐదుగురు పోటీ పడుతున్నారు. ఈ హాట్ న్యూస్ జిల్లా పాలిటిక్స్లో హాట్ హాట్గా చర్చకు వస్తోంది. జిల్లా కేంద్రమైన గుంటూరు వెస్ట్ సీటు నుంచి పోటీ చేసేందుకు అధికార […]
Tag: guntur
గుంటూరు జిల్లా హత్య కేసు.. పరారీలో ఆ పార్టీ ఎమ్మెల్యే
గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన ఓ హత్య కేసుకు సంబంధించి విపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యే పరారీలో ఉన్నారు. పల్నాడులోని మాచర్ల నియోజకవర్గంలో జరిగిన పాపిరెడ్డి హత్య కేసులో పదిమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీకి చెందిన తాడిపర్తి పాపిరెడ్డిని ఈ నెల 17న వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు కత్తులు, రాడ్లతో తీవ్రగా గాయపరచడంతో ఆయన మృతి చెందారు. ఈ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. గత ఎన్నికల టైంలో కండ్లకుంట గ్రామం రెండు […]
గుంటూరు వైసీపీ అభ్యర్థుల్లో ఇన్ – అవుట్ లిస్టు
2019 ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించకపోతే పొలిటికల్ ఫ్యూచర్ కష్టమని డిసైడ్ అయిన జగన్ ఆ ఎన్నికల్లో గెలుపుకోసం ఇప్పటి నుంచే రకరకాల ప్రణాళికలతో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 17 ఎమ్మెల్యే స్థానాలకు గాను ఐదుగురు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత చాలా మంది సిట్టింగ్ ఇన్చార్జులకు షాకులు ఇచ్చి […]
కన్నాకు జగన్ బంపర్ ఆఫర్
గత ఎన్నికల్లో విజయానికి చివరి మెట్టు వరకూ వచ్చిన వైసీపీ.. ఈ సారి ఎలాగైనా విజయతీరాలను అందుకుని అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తోంది. అంతేగాక రాజధాని ప్రాంతంలో పట్టు కోసం వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అధినేత జగన్ ఇప్పుడు.. తన తండ్రి వైఎస్కు అత్యంత ఆప్తులుగా పేరొంది, ఇతర పార్టీల్లో చేరిన నేతలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేశ్రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇక ఇప్పుడు బీజేపీ […]
వైసీపీ ఎంపీగా కొమ్మినేని… ఎక్కడో తెలుసా..!
కొమ్మినేని శ్రీనివాసరావు పేరు చెపితే తెలుగు న్యూస్ ఛానెల్స్ చూసే వారిలో ఆయన తెలియని వారు ఉండరు. తెలుగు మీడియా వార్తా రంగంలో తన విశ్లేషణలతో కొమ్మినేని సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ రంగంలో ఉంటూ సీనియర్ జర్నలిస్టుగా ఉన్న ఆయన తెలుగులో చాలా టాప్ మీడియా సంస్థల్లో పనిచేశారు. ఎన్టీవీలో ఉంటోన్న ఆయన కొద్ది రోజుల క్రితం అనూహ్య పరిణామాలతో ఆ ఛానెల్ నుంచి బలవంతంగా బయటకు నెట్టబడ్డారు. ఆ […]
ప్రత్తిపాటిని మంత్రి పోస్ట్ ఊష్టింగ్…కానీ ఆఖరి నిమిషంలో ఏంజరిగింది
ఏపీ కేబినెట్ ప్రక్షాళనలో గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు బాబు వేటు నుంచి తప్పించుకున్నారు. ప్రక్షాళన వార్తలు స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రత్తిపాటికి సైతం బాబు ఉద్వాసన పలుకుతారని వార్తలు జోరుగా హల్చల్ చేశాయి. గుంటూరు జిల్లాకు చెందిన రావెల కిషోర్బాబుతో పాటు ప్రత్తిపాటిని కూడా మార్చేసి జిల్లా నుంచి అదే సామాజికవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యేకు మంత్రి పదవి అంటూ ఊహాగానాలు వచ్చాయి. ఈ ప్రక్షాళనలో రావెలను తప్పించిన చంద్రబాబు ప్రత్తిపాటిని మాత్రం […]
టీడీపీకి రావెల గుడ్ బై..! ఏపీ బీఎస్పీ అధ్యక్ష పదవికి చూపు
ఏపీ కేబినెట్ ప్రక్షాళనలో ఉద్వాసనకు గురైన గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి రావెల కిషోర్బాబు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నాడా ? మంత్రి పదవి నుంచి తనను తప్పిస్తారని ముందే ఊహించిన రావెల ఈ మేరకు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేందుకు ప్రణాళికలు వేసుకున్నాడా ? అంటే ఏపీ ఇంటిలిజెన్స్ వర్గాలు సీఎం చంద్రబాబుకు అందించిన నివేదిక ప్రకారం అవుననే ఆన్సరే వస్తోంది. కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన రావెల కిషోర్బాబుకు చంద్రబాబు గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా […]
బ్రాహ్మణి ఎంట్రీతో ఆ ఇద్దరు ఎంపీలకు టెన్షన్..!
ఏపీ సీఎం చంద్రబాబు కోడలు బ్రాహ్మణి ఇద్దరు ఎంపీలను తెగ టెన్షన్ పెడుతున్నారు. ఇటు మంత్రి వర్గ విస్తరణతో చంద్రబాబు..మంత్రులను టెన్షన్ పెడుతుంటే.. ఇప్పుడు ఆ పార్టీ ఎంపీల్లో గుబులు పుట్టిస్తున్నారు ఆయన కోడలు బ్రాహ్మణి! ముఖ్యంగా చంద్రబాబు కుటుంబం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీచేసే వారి జాబితా పెరుగుతోంది. ఇప్పటికే ఆయన తనయుడు.. ఎమ్మెల్సీగా రాజకీయాల్లో ప్రవేశించారు. ఇప్పుడు ఆయన కోడలు బ్రాహ్మణి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారనే లీకులు ఇప్పుడు ఇద్దరు ఎంపీలను […]
టీడీపీ నేతల ఫైటింగ్కు కారణం
ఏపీ అధికార పార్టీ నేతల్లో అవినీతి ఏ రేంజ్కి చేరుకుందో చెప్పడానికి గుంటూరు ఘటన ఉదాహరణగా మారింది. గుంటూరుకు మంత్రి రావెల కిశోర్బాబు, జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ల మధ్య వివాదం మీడియా సాక్షిగా రచ్చకెక్కిన విషయం తెలిసిందే. వీరిద్దరి కథనంపై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. జెడ్పీ చైర్పర్సన్ పదవిని ఒప్పందంలో భాగంగా పృథ్వీలతకు అప్పగించాల్సిన సమయం వచ్చింది. అయితే, అలా అప్పగించబోనని జానీ మూన్ భీష్మించడంతో వివాదం రచ్చకెక్కింది. ఈ క్రమంలో పృథ్వీలత తరఫున […]