స్తబ్దుగా ఉన్న కార్యకర్తల్లో నయా జోష్ నింపేలా.. నిస్తేజమై ఉన్న క్యాడర్లో `నవ` శక్తి నింపేలా.. వైఎస్సార్ సీపీ ప్లీనరీ వేదికగా అధ్యక్షుడు జగన్ 2019 ఎన్నికలకు సమరశంఖం పూరించాడు. ఎన్నికల హామీలు రెండేళ్ల ముందుగానే ప్రకటిస్తూ.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అయితే ప్లీనరీ సూపర్ హిట్ అయిందని కార్యకర్తలు సంబరపడుతున్నారు. ఇది కేవలం చంద్రబాబును తిట్టడానికేనని, ఇది అట్టర్ ప్లాప్ అని టీడీపీ చెబుతోంది. వైసీపీ ప్లీనరీ మాత్రం యావరేజ్ అని విశ్లేషకులు అంచనా […]
Tag: guntur
జనసేనలో కన్నాకు ప్రత్యర్థి రెడీ..!
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి! విభజన తర్వాత రాజకీయాలకు అత్యంత కీలకంగా మారిన గుంటూరులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పోటీచేస్తానని ప్రకటించిన జనసేనాని పవన్ కల్యాణ్ ప్రభావం ఎన్నికల్లో ఎలా ఉంటుందో తెలియదుగానీ.. ప్రస్తుతం మాత్రం రాజకీయ పార్టీల నేతలకు మాత్రం కల్పతరువుగా మారబోతోంది. ఇప్పటికే ఆ పార్టీలో చేరేందుకు టీడీపీ, బీజేపీ, వైసీపీ నాయకులు వేచిచూస్తున్నారు. ఇదే సమయంలో గుంటూరు రాజకీయాల్లో ఊహించని పరిణామం ఎదురైంది. జిల్లాకు చెందిన పారిశ్రామిక […]
మూడు పార్టీల్లోను సెగలు రేపుతోన్న ఆ సీటు
ఏపీలో ఓ ఎంపీ సీటుకు జరుగుతోన్న రాజకీయం ఇప్పుడు యమా హాటుగా మారింది. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ, కొత్తగా పోటీ చేస్తోన్న జనసేన ఈ మూడు పార్టీల నుంచి ఆ ఎంపీ సీటుకు కీలకమైన అభ్యర్థులు రంగంలో ఉంటారన్న ప్రచారం ఇప్పుడు అక్కడ పొలిటికల్ వాతావారణాన్ని ఎన్నికలకు రెండేళ్ల ముందే హీటెక్కించేస్తోంది. ప్రస్తుతం అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్కు బదులుగా వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి టీడీపీ తరపున చంద్రబాబు కోడలు […]
నారా బ్రాహ్మణిపై వైసీపీ అభ్యర్థి ఖరారే..!
ఏపీ సీఎం చంద్రబాబు కోడలు, హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలయ్య బాబు కుమార్తె బ్రాహ్మణి రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే కొన్ని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది? అనేది కూడా లీకైపోయింది. బ్రాహ్మణిని లోక్ సభ కు పంపాలని బాబు గత కొన్నాళ్ల కిందటే డిసైడయ్యారు. దీంతో ఆమెను గుంటూరు నుంచి ఎంపీగా పంపితే బాగుంటుందని నిర్ణయించారు. ప్రస్తుతం సూపర్ స్టార్ అల్లుడు గల్లా జయదేవ్ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా […]
బ్రాహ్మణి – జయదేవ్ డీల్ ఇదే
ఏపీ సీఎం చంద్రబాబు కోడలు పొలిటికల్ ఎంట్రీపై గత ఆరేడు నెలలుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తన కోడలిని ఎంపీగా పోటీ చేయిస్తారని…ఇందుకోసం విజయవాడ, గుంటూరు నియోజకవర్గాల పేర్లు పరిశీలిస్తున్నారని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకు బ్రాహ్మణి విజయవాడ నుంచి పోటీ చేస్తుందని కొందరు అనుకున్నా…ఇప్పుడు ఈ సీటుపై బీజేపీ కన్నేయడం.. పురందేశ్వరి, కేంద్ర మంత్రి వెంకయ్య కుమార్తె దీపా పేర్లు ఇక్కడ నుంచి వినపడడం, మరోవైపు మాజీ ఎంపీ […]
గుంటూరు జిల్లాలో ఆ సీటు జనసేనదేనా..?
ఏపీలో జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో గుంటూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీ ఈ జిల్లాలో సీట్లు గెలవకపోయినా గణనీయంగా ఓట్లు సాధించింది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్నికల రంగంలో ఉండడంతో మరోసారి గుంటూరు జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ జరగనుంది. ప్రస్తుతం జిల్లాలో జనసేన ఊపు అంతగా లేకపోయినా ఎన్నికల నాటికి ఈ పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో సత్తా చాటే […]
బ్రాహ్మణి దెబ్బతో ఇద్దరు ఎంపీలకు టెన్షన్…టెన్షన్
ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలకు చంద్రబాబు కోడలు బ్రాహ్మణి టెన్షన్ పట్టుకున్నట్టే అక్కడ రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం లోకేశ్ మంత్రి అయినా తెరవెనక తతంగాన్ని మొత్తం చక్కపెడుతోన్న బ్రాహ్మణికి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయన్న టాక్ ఆల్రెడీ వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే కోడలిని వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దించాలని చంద్రబాబు డైరెక్టుగా కాకపోయినా అప్పుడే చాపకింద నీరులా తన ప్రయత్నాలు స్టార్ట్ చేసేశారు. లోకేశ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగూ […]
ఈసారి పవన్ మద్దతు కాంగ్రెస్కేనా?!
ఏపీ కాంగ్రెస్ వేసిన ప్లాన్కి పవన్ భలే సరెండర్ అయ్యాడే! అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆదివారం గుంటూరు వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పోరుకు తెరదీసింది. దీనికి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ కూడా వచ్చారు. అయితే, ఇప్పటికే ఏపీలో సస్పెక్ట్లో పడిపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునేందుకే ఈ ఉద్యమాన్ని తెరమీదకి తెచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. తమ సభను […]
కాంగ్రెస్ సభకి.. పవన్, జగనా..!
గుంటూరు వేదికగా ఆదివారం కాంగ్రెస్ నిర్వహించనున్న హోదా కోసం సభకు పెద్ద ఎత్తున ఇంకా చెప్పాలంటే హోదా కన్నా ఎక్కువగానే ప్రచారం చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నారు. దాదాపు 2019 ఎన్నికల నాటికి హోదా ను పెద్ద సెంటిమెంట్ అంశం చేసేసి.. ఏపీ ప్రజల ఓట్లు కొల్లగొట్టాలని కాంగ్రెస్ స్ఠానిక నేతలు పెద్ద స్కెచ్ సిద్ధం చేశారు. అందుకే హోదా కోసం పోరు పేరుతో అన్ని పార్టీల వారినీ ఏకం చేయాలని […]