షారుక్ ఖాన్ ను కలిసిన సల్మాన్ ఖాన్.. కారణం..!

శనివారం రోజున ఇన్ సి బి అధికారులు ముంబై నుంచి గోవా వెళ్తున్నా ఒక షిప్ పై బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో పాటు 8 నందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్యను దాదాపు 12 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత అరెస్టు చేయడం జరిగింది. ఆయన తరపు న్యాయవాది సతీష్ మన్షిండే సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన […]

టాలీవుడ్ డ్రగ్స్ కేసు:ఈ ఇద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చిన ఈడీ..

టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మారుమోగుతోంది..ఇందులో కొంతమంది డైరెక్టర్లను, హీరో హీరోయిన్లను ఈడీ అధికారులు.. ఎంక్వయిరీ చేయడం జరిగింది. ఇక ఇందులో భాగంగా గా ఫారెన్ సైన్స్ లేబరేటరీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో తరుణ్ లకు క్లీన్ చిట్ ఇచ్చింది. పూరి జగన్నాథ్ తరుణ్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని..FSL వెల్లడించింది. అంతేకాకుండా వీరిద్దరి బ్లడ్ శాంపిల్స్, గోళ్ళు నమూనాలను సేకరించి ఎంక్వయిరీ చేయగా వీరు డ్రగ్స్ తీసుకోలేదని ఎఫ్ ఎస్ ఎల్ […]

డ్రగ్స్ కేసులో ఇద్దరికీ సపోర్ట్ చేసిన స్టార్ హీరో..

సినీ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా డ్రగ్స్ వ్యవహారం రోజురోజుకు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే . 2014లో అంతమై పోయింది అని అనుకుంటున్న నేపథ్యంలో ఇటీవల మరోసారి టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇకపోతే చాలామంది తారలు ఇటీవల ఈడీ ముందు హాజరైనారు. ఇకపోతే ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదు.కానీ అధికారులు వీరిని విచారించి వదిలేశారు. ఇక్కడ కొంతమంది స్టార్ సెలబ్రిటీలను మరో స్టార్ హీరో […]

డ్రగ్స్ కేసులో మరొక పాపులర్ యాంకర్ పేరు..?

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా డ్రగ్స్ విషయం వినిపిస్తోంది.అయితే ఇందులో ఒక ప్రముఖ యాంకర్ అనుశ్రీ కూడా ఉన్నట్లు వినిపిస్తోంది.సిసిబి పోలీసులు కోర్టుకి సమర్పించిన చార్జిషీట్లో ఆమె పేరును పేర్కొన్నట్లు గతేడాది సెప్టెంబర్లో బయటపడింది.ఇక అప్పట్లో అను శ్రీను అధికారులు విచారించడం కూడా జరిగింది. ఇక అక్కడ ప్రస్తావించిన విషయం ఏమిటంటే అనుశ్రీ డ్రగ్స్ అమ్మడంతో పాటు తన రూముకి తెచ్చుకునేది అని తన స్నేహితులు తెలియజేసినట్లు తెలిపారు.ఇక తరుణ్ అనుశ్రీ లు కూడా డ్రగ్స్ పార్టీలకు […]

ప్రముఖ నటుడు డ్రగ్స్ తీసుకోని మృతి..?

టాలీవుడ్ లో ఒక ప్రముఖ నటుడు మరణించడం జరిగింది. హెచ్ బీవోలో ప్రసారమయ్యే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న”ది వైర్”సిరీస్ నటుడు మైకేల్ కె విలియమ్స్ న్యూయార్క్ సిటీలో తన నివాసంలో మరణించారు.కాబట్టి ఇక అతి చిన్న వయసులో ఎలా మరణించి ఉంటారు అన్నది అందరిలోనూ ప్రశ్నగా మారింది. అక్కడున్న కొంతమంది తెలిపిన ప్రకారం మాదకద్రవ్యాలను అధికంగా సేవించడం వల్ల ఇతడు మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 2002లో ప్రముఖ ఛానల్ హెచ్ బీవోలో ది వైర్ […]

ఈడీ విచారణ లో రకుల్ కి ఎదురైన ప్రశ్నలివే..?

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా డ్రగ్స్ ఈ విషయంపై మాట్లాడుకుంటున్నారు. ఇక రాబోయే కాలంలో ముందు ముందు ఇంకా ఎంత మంది పేర్లు బయటకు వస్తాయో అన్నట్లుగా కొంత మంది స్టార్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయంపై ఈడి ఇప్పుడు కొంత మందికి నోటీసులు పంపించింది. అలా పంపించిన వారిలో రకుల్ ప్రీతిసింగ్ నేను అడిగిన ప్రశ్నలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది అధికారులు రకుల్ ప్రీతిసింగ్ ను అడిగిన ప్రశ్నలు.. సందేహాలు..! […]

అతను ఎవరో తెలియదు అంటున్న ఛార్మి ..

టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా సంచలనం సృష్టించిన విషయం డ్రగ్స్ కేసులో విచారణ. టాలీవుడ్ లో కొంతమంది స్టార్స్ ను డ్రగ్స్ కేసులో విచారణ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అందులో భాగంగానే టాలీవుడ్ కు చెందిన 12 మందికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడి నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో ఛార్మీని కూడా ఈడి అధికారులు విచారించడం జరిగింది. ఈ విచారణలో అన్ని విధాలా సహకరిస్తానని ఛార్మి తెలియజేసింది. ఇక ఈడీ అధికారులు […]

కన్నడ మీడియా పై ఫైర్ అయిన సోనియా అగర్వాల్..?

టాలీవుడ్ లో 7/G బృందావన్ కాలనీ సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సోనియా అగర్వాల్. అయితే ప్రస్తుతం ఈమెకు కన్నడ మీడియా పెద్ద తలనొప్పిగా మారింది.నిన్న సోనియా అగర్వాల్ డ్రగ్స్ కేసులో చిక్కినట్లు కొంతమంది మీడియా ద్వారా తెలియజేశారు.కానీ వాస్తవానికి కన్నడ సోషల్ మీడియా సోనియా అగర్వాల్ ఫోటో బదులుగా టాలీవుడ్ లో నటించిన ఈమె ఫోటో పెట్టడం వల్ల ఆ వార్త కాస్త వైరల్గా మారింది. మరికొందరైతే ఏకంగా ఆమె డ్రగ్స కుంభకోణంలో […]

డ్రగ్స్ కేసులో.. మన టాలీవుడ్ లో సెలబ్రేట్ ని విచారించే తేదీలు ఇవే..?

టాలీవుడ్ లో 2017 లో డ్రగ్స్ వ్యవహారంలో సెన్సేషన్ సృష్టించిన సంగతి నాలుగేళ్ల క్రితంది. కానీ ఇప్పుడు ఇది తెర ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ కేసులలోకి ఈడీ రంగంలోకి వచ్చింది. తెలంగాణ ఎక్సైజ్ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ డ్రగ్ కేసును మాత్రం ఈడికి అప్పగించింది. ఎక్సైజ్ శాఖకు చెందిన అధికారులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా ఇప్పుడు మనీల్యాండరింగ్ నిరోధక చట్టం,(పీఎంఎల్ఏ) కింద కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా ఆరోపణలు […]