టాలీవుడ్ డ్రగ్స్ కేసు:ఈ ఇద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చిన ఈడీ..

టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మారుమోగుతోంది..ఇందులో కొంతమంది డైరెక్టర్లను, హీరో హీరోయిన్లను ఈడీ అధికారులు.. ఎంక్వయిరీ చేయడం జరిగింది. ఇక ఇందులో భాగంగా గా ఫారెన్ సైన్స్ లేబరేటరీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో తరుణ్ లకు క్లీన్ చిట్ ఇచ్చింది.

పూరి జగన్నాథ్ తరుణ్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని..FSL వెల్లడించింది. అంతేకాకుండా వీరిద్దరి బ్లడ్ శాంపిల్స్, గోళ్ళు నమూనాలను సేకరించి ఎంక్వయిరీ చేయగా వీరు డ్రగ్స్ తీసుకోలేదని ఎఫ్ ఎస్ ఎల్ వెల్లడించింది. 2017 జూలైలో ఎక్స్చేంజ్ కేసు విచారణలో భాగంగా.. డ్రగ్స్ తీసుకున్నట్టుగా కొందరి సెలబ్రిటీస్ మీద ఆరోపణలు రావడంతో.. వారి నుంచి బ్లడ్, హెయిర్, గోళ్లు నమూనాలను సేకరించింది AFL.

ఈడీ అధికారులు ముందుకు వచ్చిన పలువురు సెలబ్రిటీస్ వారు స్వచ్ఛందంగా తమ రక్తం, గోళ్లు వెంట్రుకల నమూనాలను ఇచ్చారని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలిపింది. గత సంవత్సరం డిసెంబర్ 8న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు..FSL నివేదికలు సమర్పించింది. కెల్విన్ పై ఛార్జ్ షీట్ తో పాటు ఈ వివరాలను ఎక్స్చేంజి డిపార్ట్మెంట్ తాజాగా కోర్టుకు సమర్పించింది.

ఇక ఆగస్టు 31న డ్రగ్స్ కేసుకు సంబంధించి, మనీలాండరింగ్ సంబంధించి టాలీవుడ్లో ప్రముఖులను విచారిస్తోంది. ఇక ఈ విషయం ఈ నెల 22న ముగియనుంది. ఇక ఇప్పటికే పూరి జగన్నాథ్ విచారణ పూర్తి కాగా.. ఈ నెల 22న తరుణ్ హాజరుకావాల్సి ఉంది. కానీ అంతలోపే..FSL రిపోర్టు.. పూరి, ఇతరులకు క్లీన్చిట్ ఇవ్వడం ఆసక్తికరంగా రేపుతోంది.