రాజాలా బతికిన నటుడు రంగనాథ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు ఉన్నప్పటికీ..ప్రముఖ సినీ నటుడు రచయిత రంగనాథ్ నటనతో ఎంతో మంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఇంతటి పాత్రగల నటుడు మరెవరు లేరని కూడా చెప్పవచ్చు దాదాపుగా 300కు పైగా సినిమాలలో నటించిన ఈయన హీరోగా విలన్ గా పలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా ఎన్నో సినిమాలలో నటించారు. ఇక రంగనాథ్ ఎటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేవట కానీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని విషయం ఇప్పటికీ […]

నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతికి కారణం అదేనా … కోట్ల కొలది డబ్బుని పోగొట్టుకోవడానికి కారణం ఇదే!

నటుడు జయప్రకాశ్ రెడ్డి అంటే ఎవరో తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరనే చెప్పుకోవాలి. సమరసింహారెడ్డి అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన జయప్రకాశ్ రెడ్డి అనతికాలంలోనే మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఓ కరడు కట్టిన విలన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తరువాత విచిత్రంగా కమెడియన్ పాత్రలలో మెప్పించాడు నటుడు జయప్రకాశ్ రెడ్డి. అలా దాదాపు సహాయ పాత్రలలో 100 చిత్రాల పై చిలుకు నటించాడు. ఈయన కర్నూలు జిల్లా, […]

కృష్ణంరాజు మర్యాదలు మరీ… ఇంత దారుణంగా ఉంటాయా..!

తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో శోకసంద్రంలో మునిగిపోయిన రోజు ఈరోజు ప్రముఖ నటుడు రాజకీయ నాయకుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు తెల్లవారుజామున హత్ మరణం చెందారు. ఆయన మరణంతో రెండు రాష్ట్రాలలో ఉన్న ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణంరాజు అంటేనే మర్యాదలకు పెట్టింది పేరు. తెలుగు రాష్ట్రాలలోని గోదావరి జిల్లాలు అంటేనే మర్యాదలకు పెట్టింది పేరు కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో జన్మించారు. ఆయన రాజ కుటుంబంలో పుట్టడంతోమ‌ర్యాద‌లు అంటే ఆయనకు చాలా ఇష్టమట. […]

టాలీవుడ్ లో మరో విషాదం.. ఆమె చనిపోయింది?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో దశాబ్దాల పాటు నటుడిగా హీరోగా విలన్గా సేవలందించారు గొల్లపూడి మారుతీరావు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా గొప్ప రచయితగా కూడా బహుముఖ ప్రజ్ఞను చాటారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది నటులకు గొల్లపూడి పూర్తి ఆదర్శంగా నిలిచారు అనే చెప్పాలి.. అయితే 2019 డిసెంబర్ 12వ తేదీని గొల్లపూడి మారుతీ రావు అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు […]

జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం..!

జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు క్యాన్సర్ తో పోరాడుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. అనసూయ తండ్రి సుదర్శన్ రావు హైదరాబాద్ లోని తార్నాకలో సొంత నివాసంలో ఉంటున్నారు. ఆయనకు కొంత కాలం కిందట క్యాన్సర్ రావడంతో చికిత్స పొందుతూ వచ్చారు. ఇవాళ ఉదయం ఇంట్లోనే ఉన్న ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన మరణించారు. సుదర్శన్ రావు కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్ల కిందట యాక్టివ్ […]

మ‌ర‌ణంపై పునీత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. వింటే క‌న్నీళ్లాగ‌వు!

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ ఇక‌లేర‌న్న సంగ‌తి తెలిసిందే. శుక్రవారం ఉదయం జిమ్‌ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను హుఠాహుఠిన బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే ప‌రిస్థితి అప్ప‌టికే చేయి దాట‌డంతో చికిత్స పొందుతూనే పునీత్ తుదిశ్వాస విడిచారు. ఇక పునీత్ మ‌ర‌ణం యావ‌త్‌ సినీ ప‌రిశ్ర‌మ‌నే విషాదంలోకి నెట్టేసింది. మ‌రోవైపు అభిమానులు ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఆయన భవిష్యత్తు గురించి, మ‌ర‌ణం గురించి చేసిన ఆస‌క్తిక‌ర […]

ప్ర‌మాదంలో ప్రియుడు మృతి..ప్రియురాలు ఏం చేసిందో తెలిస్తే క‌న్నీళ్లాగ‌వు!

ఏంటో ఈ ప్రేమ ఎవ‌రికీ అర్థం కాదు. ఎవ‌రినీ ప్ర‌శాంతంగా ఉంచ‌దు. సాధార‌ణంగా కుటుంబ స‌భ్యులు త‌మ ప్రేమ‌ను ఒప్పుకోకుంటే ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న ప్రేమ జంట‌ల‌ను చూశాము. కానీ, ఇంట్లో ఒప్పుకున్నాక కూడా ఓ ప్రేమ జంట ఈ లోకాన్ని విడిచింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..గుంటూరు జిల్లా ఉండ్రాళ్ల మండలం యల్లాయపాలెంలో శ్రీకాంత్ (21), సౌమ్య (19) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని భావించారు. ఈ విష‌యం తెలుసుకున్న ఇరు కుటుంబ స‌భ్యులు పెళ్లికి గ్రీన్ […]

గరుడ పురాణం

గరుడ పురాణం: ఈ పనులు చేస్తే జీవితంలో సంతోషంగా ఉంటారు..?

గరుడ పురాణం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు గరుడ పురాణ పారాయణం చేస్తుంటారు. ఈ పురాణం ద్వారానే మనిషి మరణించినా తానూ చేసిన పనుల వల్ల స్వర్గం, నరకంకి వెళ్లే దారులను నిర్ధారిస్తోంది. చనిపోయిన తర్వాత ఆనందాన్ని, బాధను పొందుతాడనే విషయాలను కూడా గరుడ పురాణమే తెలియజేస్తుంది. అందుకే ఈ పురాణాన్ని చదివిన, విన్న వాళ్లు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని అనుకుంటారు.   అలాగే ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన […]

అలాంటి వాళ్లను దేవుడే శిక్షించాలి : చంద్రమోహన్

ఇండ‌స్ట్రీతో సంబంధం లేకుండా ప‌లువురు ప్ర‌ముఖ స్టార్స్ బ్ర‌తికి ఉన్న‌ప్పుడే చ‌నిపోయారంటూ సోష‌ల్ మీడియాలో పుకార్లు చ‌క్క‌ర్లు కొడుతున్న‌ సంగ‌తి తెలిసిందే. ల‌య‌, వేణు మాధ‌వ్‌, కోట శ్రీనివాస రావు, చంద్ర‌మోహ‌న్, చంద్ర‌ముఖి ద‌ర్శ‌కుడు పి.వాసు ఇలా ఒక‌రేంటి ఎంద‌రో సెల‌బ్రిటీలని బ్ర‌తికి ఉండ‌గానే చంపేశారు కొంద‌రు మేధావులు. అయితే అవి అవాస్త‌వాల‌ని, వాటిని ఖండిస్తూ మీడియా ముందుకి వ‌చ్చి వారు వివ‌ర‌ణ ఇచ్చుకున్న‌ సంఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి. 23న చంద్రమోహన్ 81వ పుట్టిన రోజు జరుపుకున్నారు. […]