బాలినేని అలకకు కారణం అదేనా…!

ఒంగోలు వైసీపీలో ముసలం పుట్టింది… సీఎం సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పటికే గన్‌మెన్‌లను సరెండర్‌ చేసిన బాలినేని తాజాగా సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయ్‌ రెడ్డితో భేటీ అయ్యారు. భూ కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బాలినేని డిమాండ్‌ చేశారు. సీఎం సమీప బంధువు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఉదయమే తాడేపల్లి చేరుకున్న బాలినేని సాయంత్రం […]

ఒంగోలులో చినబాబు హడావిడి బాలినేనితో సులువు కాదు.!

ఒంగోలు అసెంబ్లీ..బాలినేని శ్రీనివాస్ రెడ్డి కంచుకోట. ఈ కంచుకోటని కూల్చాలని టి‌డి‌పి తెగ ప్రయత్నిస్తుంది. 2014 మాదిరిగా 2024లో కూడా చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే టి‌డి‌పి ఇంచార్జ్ దామచర్ల జనార్ధన్..బాలినేనికి చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా పట్టు దొరకడం లేదు. బాలినేని ఆధిక్యానికి గండి కొట్ట లేకపోతున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్ర ఒంగోలు వచ్చింది. అక్కడ భారీగానే టి‌డి‌పి శ్రేణులని పోగేసి పాదయాత్రని సక్సెస్ చేసుకున్నారు. సభకు పెద్ద ఎత్తున జనాలని […]

బాలినేనికి సొంత తలనొప్పి..వదలడం లేదట..ఒంగోలులో దెబ్బతీస్తారా?

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సొంత తలనొప్పి తగ్గడం లేదు. సొంత వాళ్ళే ఆయనకు డ్యామేజ్ చేస్తున్నారట. కుట్రలు పన్నుతున్నారట. దీంతో బాలినేని..డైరక్ట్ గా జగన్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. చాలా రోజుల నుంచి బాలినేని ప్రత్యర్ధి పార్టీల కంటే సొంత వాళ్లతోనే ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. తనకు కావాలని డ్యామేజ్ చేస్తున్నారని, తనకు ప్రాధాన్యత దక్కకుండా చూడాలని చూస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో ఆ మధ్య ప్రాంతీయ సమన్వయకర్త […]

బాలినేని జంపింగ్ ఉందా? కోవర్టు ఆపరేషన్ నడుస్తుందా?

ఏంటో ఈ మధ్య వైసీపీలో జగన్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్నవారే దూరం జరుగుతున్నారు. ఊహించని పరిణామాల నేపథ్యంలో రెడ్డి వర్గం నేతలు..అందులోనూ జగన్‌కు దగ్గరగా ఉన్నవారే దూరం అవుతున్నారు. ఇప్పటికే నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వారు వైసీపీకి దూరమయ్యారు. ఇప్పుడు జగన్ బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి దూరమయ్యేలా ఉన్నారు. ఈయనని మంత్రి పదవి తప్పించిన దగ్గర నుంచి అసంతృప్తిగా ఉన్నారు..అలాగే నిదానంగా […]

 వైసీపీలో బాలినేని సెగలు..ప్రకాశంలో డ్యామేజ్ తప్పదా?

వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే..అలాగే పార్టీలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా అసంతృప్తిగా ఉన్నవారు నిదానంగా పార్టీకి దూరమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి దూరమయ్యారు. ఇదే క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీకి దూరం జరిగారు. అటు మొన్నటివరకు పార్టీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న విజయసాయిరెడ్డి లాంటి వారే ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. ఇదే క్రమంలో ఊహించని విధంగా జగన్ బంధువు, మాజీ మంత్రి […]

సంచలనం: బాలినేనికి నో సీటు?

వచ్చే ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలకు సీటు ఇచ్చే విషయంలో డౌట్ ఉందని చెప్పవచ్చు..సిట్టింగుల అందరికీ జగన్ సీటు ఇవ్వడం కష్టమనే చెప్పాలి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. అలాంటి వారిని జగన్ పెట్టాలని చూస్తున్నారు..లేదా కొందరిని వేరే సీట్లకు మారుస్తారని తెలుస్తోంది. ఇప్పటికే కొందరికి సీట్లు ఇచ్చే విషయంలో జగన్ క్లారిటీ ఇచ్చినట్లే కనిపిస్తోంది. దాదాపు కొందరిని సైడ్ చేస్తున్నారనే చెప్పవచ్చు. అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో మహిళలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ […]

ఒంగోలులో మారుతున్న లెక్కలు..దామచర్లకు అదే ప్లస్.!

రాష్ట్రంలో ఆసక్తికరమైన ఫైట్ జరిగే నియోజకవర్గాల్లో ఒంగోలు అసెంబ్లీ కూడా ఒకటి అని చెప్పొచ్చు..ఇక్కడ కీలకమైన కమ్మ, రెడ్డి వర్గం నేతల మధ్య పోరు జరుగుతుంది. వైసీపీ నుంచి సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ నుంచి దామచర్ల జనార్ధన్‌ బరిలో దిగుతున్నారు. గత రెండు ఎన్నికల్లో వీరే ప్రత్యర్ధులుగా తలపడుతున్నారు. 2014లో బాలినేనిపై దామచర్ల పై చేయి సాధించారు. 2019 ఎన్నికల్లో మాత్రం మళ్ళీ బాలినేని సత్తా చాటారు. అలాగే రెండున్నర ఏళ్ళు మంత్రిగా […]

బాలినేని వర్సెస్ వైవీ..డ్యామేజ్ పెరిగేలా..!

అధికార వైసీపీలో ఎక్కడకక్కడ వర్గపోరు నడుస్తుందనే సంగతి  తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలకే పడని పరిస్తితి. కీలక నేతల మధ్యే ఆధిపత్య పోరు నడుస్తోంది. చాలాసార్లు ఈ సొంత పోరుకు చెక్ పెట్టడానికి జగన్ చాలాసార్లు ట్రై చేశారు గాని..అది పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించలేదు. ఇప్పటికీ పలు చోట్ల పోరు నడుస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్ బంధువులైన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ […]

గిద్దలూరులో ‘ఫ్యాన్స్’ కుమ్ములాట!

గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేల్లో అన్నా రాంబాబు రెండోస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే…జగన్ తర్వాత ఈయనకే భారీ మెజారిటీ వచ్చింది..పులివెందులలో జగన్ 90 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిస్తే…గిద్దలూరులో రాంబాబు 80 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిచారు…మరి ఇంత భారీ మెజారిటీతో గెలిచిన రాంబాబు..అంతే భారీ స్థాయిలో ప్రజలకు అండగా ఉంటున్నారా? అంటే పెద్దగా ఉండటమే లేదనే చెప్పొచ్చు. ఏదో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు గాని…ఈయన పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో […]