ప్రజల మనస్తత్వం ఎలా ఉంటుంది.. అని అడిగితే.. ప్రముఖ నాయకుడు ఒకరు ఇలా అన్నారు.. “ఉగాది పచ్చడి లాంటిది“అని! ఔను.. షడ్రశోపేతమైన ఉగాది పచ్చడిలాగే ప్రజల నాడి ఉంటుందనేది నిజం. ఏ నాయకుడైనా.. ఏ పార్టీ అయినా.. అన్ని రకాలుగా.. అన్ని విధాలుగా తమను ఆదర్శిస్తుందంటనే.. ఆ పార్టీకి, ఆ నేతకు ప్రజలు జైకొడతారు. లేదు.. మేం ఒకవైపే చూస్తాం! అంటే.. ఇది వికటించే ప్రమాదమే ఎక్కువ. ఇప్పుడు ఈ విషయమే తాజాగా.. ఏపీ అధికార పార్టీ […]
Tag: AP Politics
జగన్ టార్గెట్లో ఆ టీడీపీ ఎమ్మెల్యే …. ఓడించాలని బిగ్ స్కెచ్…!
అదిగో పులి.. అంటే.. ఇదిగో తోక! అనే పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఏది తప్పో.. ఏది ఒప్పో.. నిర్ధారించుకునే టైము.. సోషల్ మీడియా జనాలకు లేకుండా పోతోంది. దీంతో కొన్నికొన్ని వార్తలు నిజమో.. కాదో.. అనేంతగా వైరల్ అయిపోతున్నాయి. ఇలాంటి వార్తే.. ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. వైసీపీ అధినేత.. ఓ ఐదుగురు కీలక నాయకులను ఓడించాలని కంకణం కట్టుకున్నారంటూ.. ఓ వార్త హల్చల్ చేస్తోంది. వీరిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. సరే.. […]
వారంతా ఏమైపోయారు… జనసేనలో ఏం జరుగుతోంది…!
ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయమే గట్టిగా ఉంది. ఆ తర్వాత.. అంతా కూడా.. టికెట్ల పంపకాలు.. ప్ర జల దృష్టిలో చేయాల్సిన పనులు.. మేనిఫెస్టోల రూపకల్పన.. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. సో.. ఏదైనా ప్రజలకు చేరువ కావాలంటే.. ఇదే మంచి సమయం… మించితే దొరకదు అన్నట్టుగా నాయకు లు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఇతర పార్టీల సంగతి ఎలా ఉన్నా.. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన.. జనసేనలో మాత్రం నాయకులు ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్రంలో గత […]
వైసీపీలో మరో ఎంపీ యూటర్న్.. రీజనేంటి..?
ఒంగోలు ఎంపీ.. వైసీపీ నాయకుడు.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాజకీయాలు చిత్రంగా ఉన్నాయని అం టున్నారు పరిశీలకులు. ఆయన 2019 వరకు టీడీపీలో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత.. అనూహ్యం గా టీడీపీ సైకిలెక్కిన ఆయన .. ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత.. చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకుముందు.. వైసీపీలో చేరిపోయారు. ఒంగోలు నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. కానీ, ఆయన వైసీపీ నేతలతో మింగిల్ కాలేక పోతున్నారు. […]
బాబు…పవన్ లేకుండా కష్టమే!
రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారుతున్నాయి..ఎప్పటికప్పుడు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు చేసే రాజకీయంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైనట్లు కనిపిస్తోంది..అలాగే ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉంటున్నారు…మళ్ళీ ప్రజలు మద్ధతు తమకే ఉందని వైసీపీ భావిస్తుంది…లేదు లేదు ఈ సారి ప్రజలు వైసీపీని నమ్మరని టీడీపీని గెలిపిస్తారని…ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అటు ప్రజలు కొత్తదనం కోరుకుంటున్నారని జనసేన నేతలు చెబుతున్నారు. అయితే ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్న…ఈ సారి మాత్రం ఎన్నికలు […]
‘మైనింగ్’ పాలిటిక్స్: బాబుకు నో మైలేజ్!
అగ్గిపుల్ల…సబ్బుబిళ్ళ..కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్లు…ఇసుక నుంచి ఇళ్ల స్థలాల వరకు…టీడీపీ ప్రతి దానిలోనూ రాజకీయం చేయడంలో ముందుందని చెప్పొచ్చు. కాదేది రాజకీయానికి అనర్హం అన్నట్లు చంద్రబాబు…ప్రతిదానిపై రాజకీయం చేయడంలో తగ్గేదెలే అంటున్నారు…అసలు ప్రతి క్షణం జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేసేసి…తన మైలేజ్ పెంచేసుకోవాలని బాబు నానా తిప్పలు పడుతున్నారు. అసలు జగన్ ప్రభుత్వం మంచి పనే చేయనట్లు బాబు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రతి అంశంపైన రాజకీయం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వైసీపీ…మైనింగ్ మాఫియాకు […]
పొత్తుల సంకేతాలు.. జనం మైండ్ మార్చేస్తున్నాయా…!
రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి ఒకే మాట వినిపిస్తోంది. అదే.. పొత్తులు.. బాబూ.. పొత్తులు.. అనే మాట. ఎ వరు ఎవరితో జత కడతారు.. అనే మాట పక్కన పెడితే.. అసలు ఎన్నికలకు రెండేళ్ల ముందే.. ఈ పొత్తుల విషయం చర్చకు రావడం.. ప్రజల్లో ఎలాంటి సంకేతాలను పంపిస్తుందనేది చర్చకు దారితీస్తోంది. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? పార్టీలు ఎందుకు పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు? అనే విషయాలు చర్చకు వస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ-బీజేపీ-జనసేన(పొటీ […]
జూనియర్ మీద కసి పెంచుకుంటే.. మనకే నష్టం బ్రో…?
ఔను! ఈ మాట మరోసారి టీడీపీలో జోరుగా వినిపిస్తోంది. ఎందుకంటే.. తాజాగా విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, సహా.. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ను కార్నర్ చేశారు. ఆయన వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. 2014, 2019లో అసలు జూనియర్ ఏమయ్యాడని ప్రశ్నించారు. తాజాగా ఒక ఆన్లైన్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బొండా ఉమా తీవ్రవ్యాఖ్యలే చేశారు. జూనియర్ను అడ్డు పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన వంశీ, […]
మెగా బెగ్గింగ్తో అందరూ హర్ట్…!
ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్కు మధ్య గత కొంత కాలంగా నడుస్తోన్న కోల్డ్వార్కు ఇక్కడితో శుభం కార్డు పడినట్టేనా ? తాజాగా టాలీవుడ్ ప్రముఖులు – ఏపీ సీఎం జగన్ మధ్య జరిగిన చర్చలు సక్సెస్ అయినట్టేనా ? అన్నదానిపైనే ఇప్పుడు డిస్కర్షన్లు నడుస్తున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సూపర్స్టార్ మహేష్బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – దర్శకులు కొరటాల శివ, రాజమౌళి వీళ్లంతా వెళ్లారు. చర్చలు చాలా కూల్గా జరిగాయని బయటకు వచ్చిన చిరంజీవి, […]