మనందరికీ తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ పై ప్రజెంట్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుంది అనే విషయం . ఒకటి కాదు రెండు కాదు చాలామంది జనాలు గత కొన్ని రోజులుగా ఆయన పర్సనల్ అలాగే ప్రైవేట్ లైఫ్ పై దారుణాతి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది.
బన్నీకి ఇష్టం లేకుండానే పుష్ప2 సినిమాను వాయిదా వేయించారట. నిజానికి ఇబ్బంది ఏ విషయంలోను వెనకడుగు వేసే టైప్ కాదు ..సింహంల ముందుకు దూసుకెళ్లే టైప్ .. మరి అలాంటి బన్నీ కేవలం ఎవరూ కొందరు ఆకతాయిలు ట్రోల్ చేశారు అన్న కారణంగా తన భారీ బడ్జెట్ సినిమాను పోస్ట్ పోన్ చేసుకుంటారా ..? అది ఎంత అవమానం .. ఎంత దారుణం .. అయితే బన్నీ అంత పిరికోడు కాదు.. చాలా మొండోడు ..
బన్నీ అలా చేయనే చేయడు . అయితే బన్నీ ఎందుకు మనసు చంపుకొని పుష్ప2 సినిమాను వాయిదా వేశాడు అంటే మాత్రం కారణం సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ అంటూ తెలుస్తుంది . సుకుమార్ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో బన్నీకి తెలుసు.. మైత్రి మూవీ మేకర్స్ వారు కోట్లు ఖర్చుపెట్టారు.. ఏదైనా తేడా జరిగి కలెక్షన్స్ పరంగా అటు ఇటు అయితే కచ్చితంగా మైత్రి మూవీ మేకర్స్ వారు నష్టాలు ఎదుర్కోక తప్పదు ..ఆ కారణంగానే బన్నీ పుష్ప2 సినిమాను వాయిదా వేయడానికి ఒప్పుకున్నాడట. లేకపోతే బన్నీకు అస్సలు ఈ సినిమా వాయిదా వేయడం ఇష్టం లేదట..!?