తమన్నా .. ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీ . అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు 19 ఏళ్లుగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . వామ్మో.. ఒకటా రెండా ఆమె ఖాతాలో ఎన్ని హిట్ సినిమాలు ఉన్నాయో కూడా మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె బోల్డ్ బ్యూటీగా మారిపోయింది . టాప్ లేకుండా హాట్ రొమాన్స్ చేయడం చెడ్డీ అందాలతో కుర్రాలను రెచ్చగొట్టడం తమన్న స్పెషాలిటీ .
అయితే అలాంటి తమన్న ఇప్పుడు అఘోరా పాత్రలో కనిపించబోతూ ఉండడం అభిమానులకి షాకింగ్ అనిపిస్తుంది. తాజాగా ఆమె ఓ ప్రతిష్టాత్మకమైన సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఓదల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్ కి ఆమె సైన్ చేసింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంపత్ నంది కథను అందించిన ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు . 2022లో ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది . క్రైమ్ ధ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా డైరెక్టర్ ఓటిలో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అందుకునింది .
ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమాలో తమన్నా కీలక పాత్రలో కనిపించబోతుందట . దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . నేడు శివరాత్రి సందర్భంగా మూవీలోని తమన్నా లుక్ ను షేర్ చేశారు మేకర్స్ . కాషాయ దుస్తుల్లో ..తమన్న ఆధ్యాత్మికంగా కనిపిస్తున్నారు. చేతిలో డమరుకం ..నుదుటిన విభూది .. మరో చేతుల్లో కర్రతో ఇప్పటివరకు మనం తమన్నాను చూడని డిఫరెంట్ లుక్ లో దర్శనమిచ్చింది. శివశక్తి రూపంలో తమన్నా దర్శనమివ్వడం అభిమానులకి షాకింగ్ అనిపిస్తుంది..!!
Introducing the sparkling @tamannaahspeaks in a never seen before avatar as ‘Shiva Shakthi’ from #Odela2 – a fierce devotee of the Mahadev & a virtuous saviour of Odela ✨
Wishing you all a very Happy Maha Shivaratri. Om Namah Shivaya 🔱@IamSampathNandi @ashokalle2020… pic.twitter.com/LM8xaDw2PD
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 8, 2024