స్త్రీలు కాళ్లకు ధరించే వెండి పట్టీలు మూలంగా ఇన్ని ఆరోగ్యాలు ఉన్నాయా?… ఇంతకాలం ఫ్యాషన్ అనుకున్నాముగా..!

అమ్మాయిలు ఎక్కువగా కాళ్ళకి వెండి పట్టీలను ధరిస్తూ ఉంటారు. అలా ధరించటం వల్ల కాళ్లు చాలా అందంగా కనిపిస్తాయి. అలాగే కాళ్లకు ధరించే వెండి పట్టీల వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. ఆధ్యాత్మికంగా మహిళలు తమ పాదాలకు వెండి గజ్జెలు ధరిస్తారని, అలాంటి ఇల్లు సానుకూల శక్తితో నిండి ఉంటుందని నమ్ముతారు.

అయితే, ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే ..మహిళకు ఆరోగ్యమని అని మీకు తెలుసా? భారతీయ సంస్కృతిలో ఆడపిల్లలు పోదాలకు వెండి పట్టీలు ధరించే సాంప్రదాయం ఎప్పటి నుండో కొనసాగుతూ వస్తుంది… వెండి పట్టీలు ధరించడం వల్ల పాదాలు అందంగా కనిపిస్తుంది. మహిళల్లో రుతుక్రమ సమస్యలు, సంతానలేమి, కాళ్లు నొప్పులు వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. మహిళలు వెండి పట్టీలు ధరించటం ద్వారా ఇలాంటి అనేక సమస్యల నుండి ఉపశ్రమమం పొందవచ్చు.

నేటి బిజీ లైఫ్ కారణంగా సాధారణంగా మహిళలు పోదాల నొప్పి సమస్యను పట్టీలు వెండి పట్టీలు ధరించటం ద్వారా పరిష్కరించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.వెండి శరీరాన్ని చల్లబరుస్తుంది. వెండి గజ్జ రలను ధరించటం వల్ల శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.పాదాలకు వెండి పట్టీలు ధరించటం వల్ల మహిళల్లో హార్మోన్ స్థాయిలు సమతుల్యం అవుతాయి. బుతు సంబంధిత సమస్యలు,గర్భసరియాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.