“ఎందుకో..ఆ టైం లో ఎంజాయ్ చేయలేకపోయాను”..కన్నీళ్లు తెప్పిస్తున్న సమంత మాటలు..!!

సమంత .. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోయిన్ . ఇది ఒకప్పుడు మాట.. ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ ఎదుర్కొనే వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ . ఇది నేటి మాట సమంత అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది . ఏమాత్రం చేంజ్ అవ్వలేదు. మరి ఎందుకు జనాలు ఆమెను ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు అన్నది ఎవరికి అర్థం కావడం లేదు. ఇష్టపడి ప్రేమించుకున్న వ్యక్తి మంచివాడు కాదు అని అతనితో జీవితం పంచుకోలేను అని తెలిసి విడాకులు ఇవ్వడం తప్పా..? అంటూ ప్రశ్నిస్తున్నారు .

ఇవన్నీ పక్కనపెడితే రీసెంట్గా హీరోయిన్ సమంత ఇండియా టుడే 2024 మీట్ లో పాల్గొనింది . ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇదే ఈవెంట్లో సమంత మాట్లాడుతూ సంచలన విషయాలను బయటపెట్టింది . తన కెరియర్ ఎంతో చక్కగా ముందుకెళ్ళిపోతున్న టైంలో సినిమాలు సక్సెస్ అవుతున్న సరే ఆ సినిమాలను ఎంజాయ్ చేయలేకపోయాను అని దానికి కారణం ఇదే అంటూ చెప్పుకొచ్చింది .

“ఇంపోర్ట్ సిండ్రమ్ లక్షణాలు కారణంగా దేన్నీ ఎంజాయ్ చేయలేకపోయాను అని .. ఆ టైంలో నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియలేదు అని ఎమోషనల్ అయింది. అంతేకాదు యశోద సినిమా ప్రమోషన్స్ టైం లో అస్సలు లేవలేకపోయాను అని .. ఎంతో ఇష్టపడి చేసిన సినిమాకు ప్రమోషన్ చేయకపోతే సినిమా ఏమైపోతుందో అన్న భయంతో ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చాను అని చెప్పుకొచ్చింది”. దీంతో సమంత మయోసైటీస్ టైం లో ఇన్ని బాధలు పడ్డిందా..? అంటూ వార్తలు ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతున్నాయి..!!