అప్పుడు శ్రీజ-నిహారిక.. ఇప్పుడు పంజా వైష్ణవ్ తేజ్..మెగా ఫ్యామిలీలో మరో లొల్లి ..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిపోతుంది. మెగా ఫ్యామిలీలో మరో బిగ్ ప్రాబ్లం వచ్చిందా ..? అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో నిహారిక-శ్రీజ విడాకులతో ఓ రేంజ్ లో ట్రోలింగ్కి గురైంది . మెగా ఫ్యామిలీ అయితే ఇప్పుడు మరోసారి అలాంటి ట్రోలింగ్ చేసే వాళ్లకు గట్టి కంటెంట్ ఇచ్చినట్లయింది పంజాబ్ వైష్ణవ తేజ్.

మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పంజా వైష్ణవ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యాడట . అందుతున్న సమాచారం ప్రకారం ఆయన తన ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఆయన కంటే పెద్దవాడైనా సాయిధరమ్ తేజ్ తన అన్న పెళ్లి చేసుకోకుండా పంజా వైష్ణవ్ తేజ్.. పెళ్లి చేసుకోవడానికి కారణం సాయి ధరంతేజ్ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోకూడదు అంటూ డిసైడ్ అయ్యారట.

సాయిధరమ్ తేజ్ పెళ్లి వయసు కన్నా ఎక్కువగానే ఉంది . కానీ ఆయనకున్న కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా ఇప్పుడే పెళ్లి వద్దు అంటూ డిసైడ్ అయ్యారట. అయితే పంజా వైష్ణవ్ తేజ్ ప్రేమించిన అమ్మాయి ఇంట్లో మాత్రం బాగా బలవంతం చేస్తూ ఉండడంతో మెగా ఫ్యామిలీ ఈ పెళ్లి చేయడానికి ఒప్పుకున్నిందట. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది . అయితే అన్నకి పెళ్లి కాకుండా తమ్ముడికి పెళ్లి చేస్తూ ఉండడంతో మరోసారి మెగా హేటర్స్ సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ గురించి గబ్బు గబ్బు మాటలతో ట్రోల్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!!