ఇండస్ట్రీలో ఫస్ట్ టైం కోటి రెమ్యూనరేషన్ అందుకున్న ఏకైక హీరోయిన్ ఈమె.. ఎంత లక్కి అంటే..!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ స్టార్స్ ఎలాంటి హై రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారో మనకు తెలిసిందే . ఒక్కొక్కరు కోట్లలో అందుకుంటున్నారు. హీరోయిన్స్ కూడా అదే విధంగా పుచ్చుకుంటున్నారు . ఇప్పుడు పరిస్థితి అంటే ఇలా ఉంది . కానీ ఒకప్పుడు మాత్రం ఇలా కాదు .. హీరోయిన్స్ చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళు . అయితే అప్పట్లోనే ఒక హీరోయిన్ కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుంది అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది .

సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్స్ ఉన్నా సరే అతిలోకసుందరి శ్రీదేవి పేరు చెప్తే వచ్చే కిక్కు మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది . తెలుగు – తమిళ చిత్రాలలో నటిస్తూ హిందీలో కూడా మంచి స్టార్ గా మారిపోయిన శ్రీదేవి అప్పట్లో ఎంత హవా కొనసాగిచ్చిందో మనకు తెలిసిందే . ఒకరు కాదు ఇద్దరు కాదు ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉండే .. అందరి హీరోలతోనే స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రీదేవి ..

అప్పట్లో ఓ బాలీవుడ్ ఫిలిం కి గాను ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకుందట . సినీ చరిత్రలోనే మొదటిసారిగా కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్న నటిగా రికార్డ్స్ క్రియేట్ చేసింది . శ్రీదేవికి అంత క్రేజ్ ఉంది కాబట్టే ఆమె ఇప్పుడు మన మధ్య లేకపోయినా సరే ఇంకా ఆమెను ఓ రేంజ్ లో ఆరాధిస్తున్నారు అభిమానులు. శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . చూద్దాం శ్రీదేవి ఫ్యాన్స్ ను అమ్మడు ఏ రేంజ్ లో మెప్పిస్తుందో..???