సమంత సంచలన నిర్ణయం..త్వరలోనే ఆ గుడ్ న్యూస్ వింటారు.. ఫ్యాన్స్ కి పండగ చేసుకునే న్యూస్..!

సమంత త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందా..? అంటే ఆవునని అంటున్నారు అభిమానులు. సమంతకి మొదటి నుంచి ఒక అలవాటు .. ఏదైనా మంచి పని చేసే ముందు కానీ మంచి విషయాన్ని నలుగురికి చెప్పే ముందు కానీ దేవుడి దర్శనం చేసుకుంటుంది . కచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత సమంత ఏదో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటుంది .. ఆ నిర్ణయాన్ని అభిమానులకు చెప్తుంది .

రీసెంట్గా హీరోయిన్ సమంత చాలా సైలెంట్ గా ఎటువంటి హంగామా లేకుండా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకునింది . ఈ ఉదయం పుష్పాంజలి అమ్మ ప్రార్థనకు హాజరై ప్రత్యేక పూజలు జరిపించింది సమంత . ఆమె దర్శన అనంతరం వేద ఆశీస్సులు కూడా తీసుకునింది . ఆలయ అధికారులు సమంతకు పట్టు వస్త్రాలతో సత్కరించి అనంతరం అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.

సమంత ఏదైనా గుడ్ న్యూస్ చెప్పే ముందు ఇలానే చేస్తూ ఉంటుంది అని.. ఇప్పుడు అమ్మవారిని దర్శించుకున్నారు అంటే సమంత ఏదో మంచి నిర్ణయమే తీసుకొని ఉంటుందని .. ఆ కారణంగానే సమంత ఇలా అమ్మవారిని దర్శించుకునింది అని చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్ . చూద్దాం మరి సమంత ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పబోతుందో..? రీసెంట్ గానే మయోసైటిస్ వ్యాధి నుంచి కోల్కున్న సమంత త్వరలోనే మంచి సినిమాలను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందట. పలు సినిమాలను కూడా ప్రమోట్ చేయడానికి నిర్మించడానికి సిద్ధంగా ఉందట..!