అమ్మ బాబోయ్ ..మెగా కోడలికి అలాంటి రోగం ఉందా..? అందుకే కోట్లు ఖర్చు చేసిన పెళ్ళిలో ఆ పని చేయలేదా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా రక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి . ఈ వార్తలో ఏది నిజం..? ఏది అబద్దం ..? అని తెలుసుకోవడం మహా మహా కష్టంగా మారిపోతుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ .. స్టార్ ఇంటికి కోడలకు సంబంధించిన మ్యాటర్స్ సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అవుతూనే ఉంటున్నాయి.

రీసెంట్ గా హీరోయిన్ లావణ్య త్రిపాఠికి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి ప్రజెంట్ మెగా ఇంటి కోడలు గా రాజ్యమేలేస్తుంది . లావణ్య త్రిపాఠి కి కలర్స్ అంటే ఇన్ఫెక్షన్ ఉందట. ఆ కారణంగానే ఆమె ఎక్కడా కూడా తన పెళ్లిలో కలర్స్ ని వాడనికుండా చూసుకునిందట . ఆమెకు కలర్స్ పడితే ఎలర్జీ వచ్చేస్తుందట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది .

వాటర్ కలర్ స్ అన్న ..కెమికల్స్ ఎక్కువగా కలిపిన కలర్స్ ఆమె స్మెల్ పీల్చిన కూడా ఆమెకు స్కిన్ మొత్తం రాషెస్ వచ్చేస్తాయట . చాలా చాలా ఇబ్బందులకు గురవుతుందట . ఆ కారణంగానే పెళ్లిలో కూడా ఎక్కడ ఆమె కలర్స్ లేకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుందట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ గా మారింది.
పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమా ఇండస్ట్రీకి దూరమవుతుంది అని అంతా అనుకున్నారు . కానీ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత “మిస్ పర్ఫెక్ట్” అనే వెబ్ సిరీస్ లో నటించింది. చాలా ట్రెడిషనల్ గా క్యూట్గా హద్దుల్లో నటించింది . ఈ సిరిస్ సూపర్ డూపర్ హిట్ అయింది..!!