జాన్వీ మోకాళ్లతో శ్రీవారి మెట్లు ఎక్కడం వెనుక అంత పెద్ద రీజన్ ఉందా..? భారీ కోరికనే కోరిందిగా..!

జాన్వి కపూర్ .. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలలో మారుమ్రోగిపోతున్న పేరు అందాల ముద్దుగుమ్మ శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్ తెలుగు ఇండస్ట్రీని ఏలయడానికి సిద్ధమవుతుంది. దేవర సినిమాతో డెబ్యూ ఇస్తున్న ఈ బ్యూటీ చరణ్ సినిమాలో నటించే అవకాశం కూడా కొట్టేసింది . బ్యాక్ టు బ్యాక్ ఇలా పాన్ ఇండియా స్టార్స్ సినిమాల్లో అవకాశ లభించడంతో జాన్వీ కపూర్ ఉబ్బితబీపోతుంది .

అంతేకాదు ఈసారి ఏకంగా భారీ కోరికనే కోరినట్లు ఉంది . అందుకే ఆమె ఎంతగానో నమ్మే శ్రీవారి కి ఈసారి భారీ అప్లికేషన్ పెట్టుకునింది . జాన్వి కపూర్ రీసెంట్గా తిరుమల శ్రీవారిని మెట్ల మార్గం గుండా వెళ్లి దర్శించుకునింది . శ్రీవారి మెట్లను ఎక్కి తనకున్న భక్తిని ప్రూవ్ చేసుకుంది . జాన్వి కపూర్ మోకాళ్ళతో మెట్లు ఎక్కడం అభిమానులకి ఆశ్చర్యకరంగా అనిపించింది . జనరల్ గా పెద్ద స్టార్ సెలబ్రిటీస్ ఇలా చేయరు. నడిచి వెళ్లడమే పెద్ద రిస్క్ మరి మోకాళ్ళతో మెట్లు ఎక్కడం ఇంకా ఇంకా రిస్క్.

మరి జాన్వీ కపూర్ స్టార్ స్టేటస్ ఉండి కూడా ఎటువంటి ఆడంబరం లేకుండా చాలా సింపుల్ లుక్స్ లో శ్రీవారి మెట్లను మెకాలతో ఎక్కి భక్తి పార్వస్యంతో మునిగిపోయింది. దీనికి సంబంధించిన పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జాన్వి కపూర్ తన ఫ్రెండ్స్ అండ్ తన బాయ్ ఫ్రెండ్ షికర్ ప్రహరీయాతో శ్రీవారి మెట్లు ఎక్కిన పిక్చర్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి .

అయితే జాన్వి కపూర్ బ్యాక్ టు బ్యాక్ సినిమా అవకాశాలు అందుకోవడమే అందుకు కారణం అంటుంటే .. మరికొందరు ఈసారి భారీ అప్లికేషన్ పెట్టింది అని అందుకే ఏకంగా మోకాళ్ళతో మెట్లు ఎక్కి ఆ కోరికను తీర్చుకోవడానికి ట్రై చేస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు..!!