కృష్ణంరాజు నో చెప్పిన ..ప్రభాస్ రొమాన్స్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ కి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సలార్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాక ఆయనకు సంబంధించిన వార్తలు మరింత స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి . రీసెంట్గా సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

ప్రభాస్ పెదనాన్న నో చెప్పిన సరే ప్రభాస్ ఓ హీరోయిన్ తో రొమాన్స్ చేశాడు అని ..అది కృష్ణంరాజు కి నచ్చలేదు అని అప్పట్లో బాగా హర్ట్ అయ్యాడు అని వార్తలు వినిపించాయి .ఆ హీరోయిన్ మరెవరో కాదు త్రిష. తెరపై రొమాంటిక్ సీన్స్ ని పెద్దగా లైక్ చేయని కృష్ణం రాజు ప్రభాస్ కూడా అలాగే ఉండాలి అని కోరుకున్నారు. కానీ వర్షం సినిమాలో త్రిష ప్రభాస్ ల మధ్య హాట్ రొమాన్స్ ని చూపించారు డైరెక్టర్.

ఈ క్రమంలోనే త్రిషతో అలాంటి రొమాన్స్ వద్దు అంటూ కృష్ణంరాజు చెప్పారట . కానీ ప్రొడ్యూసర్ కి ఇచ్చేసిన మాట ప్రకారం కట్టుబడి ప్రభాస్ అలాంటి సీన్స్ చేయాల్సి వచ్చింది అంట. ఆ తర్వాత అది తెలుసుకొని కృష్ణంరాజు కూల్ అయిపోయాడు. అంతేకాదు ప్రభాస్ అన్ని పాత్రలు పోషించాలి అని ఆ తర్వాత డిసైడ్ అయ్యారట . ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు..!!