“ఇక నోర్లు మూసుకుంటే మంచిది” .. నీహారిక వ్యాఖ్యల పై చైతన్య ఘాటు కౌంటర్స్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పలు ఇంటర్వ్యూలకు వెళ్తూ అక్కడ మాట్లాడిన మాటలు ఆమెను ఇబ్బందికర సిచ్యువేషన్ లోకి నట్టేస్తున్నాయి . కొంతమంది నిహారిక మాట్లాడిన మాటలను ఎంజాయ్ చేస్తుంటే .. మరి కొంతమంది తప్పు పడుతున్నారు . రీసెంట్గా సాగు ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్ గురించి డివర్స్ గురించి రెండో పెళ్లి గురించి చాలా చాలా విషయాలను బయటపెట్టింది .

అయితే ఇవి కొందరు చైతన్యకు టార్గెట్గా చేస్తూ ఇంత టార్చర్ చేశావా ..? అంత టార్చర్ చేసావా..? అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు . ఇన్నాళ్లు వాటిని సైలెంట్ గా భరించిన చైతన్య ఇప్పుడు డైరెక్ట్ అటాక్ చేశారు . “సైలెన్స్ సైలెన్స్” అంటూ తాజాగా ఆయన షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది . “సువిశాలమైన అంతరిక్షంలో నిశ్శబ్దం నీటి అడుగున ఉన్న నిశ్శబ్దం.. చల్లని శీతాకాలపు రాత్రి ఆవరించి నిశ్శబ్దం.. మీ హృదయాన్ని బద్దలు కొట్టే విషయం విన్నప్పుడు వచ్చే సైలెన్స్ ..జీవితం మిమ్మల్ని ముంచెతినపుడు మీ ఆలోచనలో మీరు కోరుకునే సైలెన్స్ ..ఇలా నిశ్శబ్దం అని మీ ప్రాణ శక్తి ప్రకృతి శక్తి నుంచి వేరు చేస్తుంది. మౌనం దేవుడితో కలిపే మాధ్యమం ” అంటూ ఫిలాసఫికల్గా ఓ కౌంటర్ వేశాడు .

 

ఇది చూసిన జనాలు నిహారిక కి ఇది ఘాటు కౌంటర్ అంటున్నారు. మరి కొందరు ఇదంతా చెప్పే బదులు నోరు మూసుకోండిరా అని ఒక్క మాట మాట్లాడితే అందరూ నోటికి జిప్ వేసుకుంటారు బ్రదర్ అంటూ చైతన్యకు సపోర్ట్ చేస్తున్నారు. మనకు తెలిసిందే నిహారిక – జొన్నలగడ్డ చైతన్య పెళ్లి చేసుకున్నారు . మెగా కుటుంబం వీళ్ల పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించింది . కాని వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని దూరం దూరంగా బ్రతుకుతున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Chaitanya Jv (@chaitanya_jv)