మళ్ళీ గబ్బు పనులు చేస్తున్న నయనతార.. లైఫ్ పెంట పెంటగా మారిపోవడం పక్కా..నో డౌట్..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్ నయనతార పేరు ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనం చూసాం. నిజం చెప్పాలంటే ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. విగ్నేష్ శివన్ తో ఆమె విడాకులు తీసుకోబోతుంది అంటూ తెగ ప్రచారం జరిగింది . సీన్ కట్ చేస్తే అదంతా ఫేక్ అంటూ అది టెక్నికల్ ప్రాబ్లం కారణంగానే ఆమె తన అకౌంట్ నుంచి విగ్నేష్ శివన్ ని అన్ ఫాలో చేసింది అంటూ క్లారిటీ వచ్చింది .

అయితే ఈ విషయంలో విగ్నేష్ శివన్ ఎంత బ్యాడ్ అయ్యాడో తెలియదు.. కానీ నయనతార మాత్రం టూ మచ్ గా బ్యాడ్ అయిపోయింది . ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఆరేడు మంది బాయ్ ఫ్రెండ్స్ ని మార్చిన నీకు మొగుడిని మార్చడం కొత్త ఏం కాదులే అంటూ ట్రోల్ చేశారు . అయితే రీసెంట్ గా నయనతార తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ షేర్ చేసింది. ” నేను ఓడిపోయాను అంటూ రాసుకు వచ్చింది”.

 

 

దీనితో మళ్ళీ విగ్నేష్ -నయన్ మధ్య మనస్పర్ధలు వచ్చాయా..? నిజానికి నయనతార విడాకులు తీసుకోవాలి అని అనుకున్నా బలవంతంగా ఆమె విడాకులను కుటుంబ సభ్యులు రద్దు చేశారా..? అంటూ రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి . నయనతార ఈ పోస్ట్ పెట్టకుండా ఉంటే అంతా బాగుండేది ..కొత్త పోస్టుతో కొత్త డౌట్లు క్రియేట్ చేసింది నయనతార. కొందరు ఇలాంటి గబ్బు పనులు ఇక మానవ ..బుద్ధిగా భర్త పిల్లలతో లైఫ్ని ముందుకు తీసుకెళ్ళు.. ఎంజాయ్ చెయ్ అంటూ సజెషన్లు ఇస్తున్నారు..!!