ప్రెగ్నెంట్ గా ఉన్న అలాంటి పని చేసిన స్టార్ హీరోయిన్.. ఇండస్ట్రీలో ఇలాంటి దారుణాలు కూడా జరుగుతాయా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టాక కొన్ని కొన్ని సిచువేషన్స్ లో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది . మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎంతో ఇంపార్టెంట్ అయిన ప్రెగ్నెన్సీ మూమెంట్ లోను కొందరు హీరోయిన్స్ భారీ రిస్కులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలోను సినిమాలో ఆడి పాడి అలరించింది అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది .

ఈ విషయాన్ని స్వయాన ఆమె ఒప్పుకునింది రమ్యకృష్ణ . ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ .. కంటి చూపుతోనే ఇండస్ట్రీని శాసించేటటువంటి గట్స్ ఉన్న ఉమెన్. ఆమె ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాలో ఐటెం సాంగ్ చేసింది . “చిన్నదామే చిక్కులు కావాలా..?” అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది . అయితే ఆ పాట చేసే సమయానికి ఆమె మూడు నెలల గర్భవతి అంటూ ఓ షో లో చెప్పుకు వచ్చింది .

అంతేకాదు తాను ప్రెగ్నెంట్ అని అక్కడ ఉండే వారికి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడిందట . కెరియర్ లో సెటిల్ అవ్వడానికి అప్పుడు రమ్యకృష్ణ ఇలాంటి పనులు చేసింది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . కొందరు ఆమె తీసుకున్న నిర్ణయం పై మండిపడుతుంటే.. మరికొందరు ప్రొఫెషనల్ గా ఆమె తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని.. పర్సనల్గా ఆమె చేసిన పని డేంజర్ అని కామెంట్స్ చేస్తున్నారు . ప్రజెంట్ పలు సినిమాలలో తల్లి పాత్రలో నటిస్తూ బిజీగా ముందుకు తీసుకెళుతుంది హీరోయిన్ రమ్యకృష్ణ . ఆమె లాస్ట్ గా నటించిన సినిమా గుంటూరు కారం . మహేష్ బాబుకు తల్లి పాత్రలో ఈ సినిమాలో నటించి మెప్పించింది. అయినా సరే ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది..!!