నెట్టింట రచ్చగా మారిన పవన్ నాలుగో పెళ్లి ఫోటోలు.. దారుణంగా మండిపడుతున్న ఫ్యాన్స్..!

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ బట్టి అనేక ఫోటోలను మార్పింగ్ చేస్తూ కొందరిని సంతృప్తి పరుస్తుంటే మరికొందరిని మాత్రం కించపరుస్తున్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన జెండా సభ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ నాకు నలుగురు పెళ్లిళ్లు అంటున్నారని.. బహుశా నా నాలుగో పెళ్ళాం జగనే కావచ్చు అని వెల్లడించారు. దీంతో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ని మరియు జగన్మోహన్ రెడ్డి ని మార్ఫింగ్ చేసి పెళ్లి ఫోటోలు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్ ఇంత రచ్చగా మారాయి.

ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. పెళ్లికి కూడా పిలవలేదు.. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. మా అన్నని బాగా చూసుకో నాలుగో వదిన.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జనసేన ఫ్యాన్స్ ఆడు మాకు వదిన ఏంటి అంటూ విరుచుకు పడుతున్నారు.