స్టార్ హీరోయిన్ల పరువుని గంగలో కలిపేసిన ప్రియమణి.. ఆ సీక్రెట్ రివిల్..!

ఒకప్పుడు హీరోయిన్గా అనేక సినిమాల్లో నటించిన ప్రియమణి ప్రస్తుతం కూడా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది. తను అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంటూ తన సత్తా చాటుకుంటుంది.

ఇక ఇటీవల నీరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈమె మాట్లాడుతూ..” స్టార్ సెలబ్రిటీస్ అందరూ జిమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు లేదా ఎయిర్పోర్ట్స్ లో ఇలా ఎక్సట్రా.. వాటి దగ్గర మీడియా వారు ఉంటారు.

వారికి అక్కడికి వస్తున్నట్లు వారికి ఎలా తెలిసింది అని మనందరికీ సందేహం కలుగుతుంది. నేను ఓపెన్ గా చెప్పాలంటే మీడియాకి స్టార్ సెలబ్రిటీలు డబ్బులు ఇచ్చి పిలుస్తారు. డబ్బులు పే చేయడం ద్వారానే వారు వస్తారు ” అంటూ హీరోయిన్ సీక్రెట్ ని బయటపెట్టేసింది ప్రియమణి. ప్రస్తుతం ప్రియమణి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.