ఆ పనికి చాలా రుణపడి ఉన్నా.. బోరుమని ఏడుస్తూ అనసూయ పోస్ట్..!

బుల్లితెరపై యాంకరింగ్ చేసి తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న యాక్టర్ అనసూయ. జబర్దస్త్ అనే ప్రోగ్రామ్కి 9 సంవత్సరాల పాటు యాంకరింగ్ చేసిన ఏమే అనంతరం సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

ఇక ఒక పక్క సినిమాలతో పాటు మరోపక్క సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ లో ఉంటుంది. అనసూయ ఏ పోస్ట్ పెట్టిన చిటికలో లక్షల లైక్స్ చేరతాయి. ఇక తాజాగా అనసూయ తన ఇన్స్టా స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ ని షేర్ చేసింది. “చాలామంది ఊహించింది నిజం. అంతా చెడ్డ దేమీ కాదు. 2000 సంవత్సరంలో న్యూఢిల్లీలోని కంటోన్‌మెంట్ ఏరియాలోని ఫోటోలు.

నేను ఆంధ్రప్రదేశ్ జూనియర్ కమాండర్ నీ. 15 ఇతర కంటెంజెంట్స్ తో పోటీపడి మూడవ ప్లేస్ ని గెలుచుకున్న. నా వ్యక్తిత్వ వికాసానికి నేను నేషనల్ క్యాడెట్ కార్ప్స్‌ని. నేను ఎన్సిసి కి చాలా రుణపడి ఉన్నా ” అంటూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది అనసూయ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.