అమ్మ బాబోయ్..రకుల్-జాకీ కి నరేంద్ర మోడీ విష్ చేయండం వెనుక ఇంత స్కెచ్ ఉందా..?

మనకు తెలిసిందే.. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎవరు పెళ్లి చేసుకున్న పెద్దగా రెస్పాండ్ అవ్వరు. రీజన్ ఏంటో తెలియదు కానీ ఆయన ఇలాంటి విషయాలకు దూరంగా ఉంటాడు ..ఎవరో చాలా దగ్గర వ్యక్తులు.. లేదా బాగా తెలిసిన వాళ్ళు స్టార్ సెలబ్రిటీస్ అయితేనే ఆయన వాళ్ల పెళ్లికి సంబంధించిన పిక్చర్స్ షేర్ చేస్తూ అఫీషియల్ గా మ్యారేజ్ విషెస్ అందిస్తారు . గతంలో విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ జంటలకు విషెస్ అందించిన అయినా ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నాని ని పెళ్లి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అందజేశారు .

దానికి సంబంధించిన పోస్ట్లు కూడా రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసింది . సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. చాలా ప్రేమగా 100 ఇయర్స్ కలిసి ఉండాలి అంటూ నరేంద్ర మోడీ బ్లెస్స్ చేసిన పద్ధతి చాలామందికి ఆశ్చర్యకరంగా అనిపించింది . అయితే ఎవరి పెళ్లికి విష్ చేయని రకుల్ .. నరేంద్ర మోడీ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి విష్ చేయడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా.. నిజానికి రకుల్ తన పెళ్లిని ఫారిన్ కంట్రీస్ లో చేసుకోవాలనుకునిందట . నరేంద్ర మోడీ సలహా మేరకు ఇలా గోవాలో ప్లాన్ చేసుకుందట. అంతేకాదు జాకీ భగ్నాని రకుల్ తో ఆయనకు ముందు నుంచి కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయట. ఆ కారణంగానే రకుల్ ప్రీత్ సింగ్ ..జాకీ భగ్నాని లకు నరేంద్ర మోడీ విష్ చేసినట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!