“అతన్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది”..తెలుగు హీరో పై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్.. !?

పూజా హెగ్డే ..ఒకప్పుడు టాలీవుడ్ బుట్ట బొమ్మగా ఇండస్ట్రీ ని ఏలేసింది.. చక్రం తిప్పేసింది ..కాలు కింద పెట్టకుండా అటు నుంచి ఇటు తిరగాలన్న కార్లలోనే మేనేజ్ చేస్తూ రాజ్యం ఏలేసింది . అయితే ఇప్పుడు పూజ హెగ్డే ఎన్ని హాట్ ఫోటోషూట్స్ చేసిన బయట కనిపించిన జనాలు పట్టించుకోవడం లేదు . దానికి కారణం అమ్మడుకు క్రేజ్ తగ్గిపోవడమే . బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాలు నటించడంతో పూజను ఎవరు పట్టించుకోవడం లేదు.

అంతేకాదు ఆఖరికి ఆమె తెలుగులో ఫేవరెట్ అనుకున్న హీరో కూడా పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు తెలుగులో ఈ హీరో పూజ హెగ్డే చుట్టే తిరిగేవాడు . మరీ ముఖ్యంగా ఆమెను తన ఫంక్షన్స్ లో ఓ రేంజ్ లో పొగిడేసేవాడు. అయితే పూజా హెగ్డే క్రేజ్ ఎప్పుడైతే పడిపోయిందో అప్పటినుంచి ఆయన ఆమెను పట్టించుకోవడం మానేశాడు. ఈ క్రమంలోనే పూజా హెగ్డే ఆయనపై పరోక్షంగా కామెంట్స్ చేస్తూ ఫ్రెండ్స్ వద్ద ఫుల్ ఫైర్ అయిపోయిందట .

రీసెంట్గా బాలీవుడ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అనే విషయాన్ని చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోని పూజా హెగ్డే పరోక్షకంగా ఆ హీరోను పేరు ప్రస్తావించకుండా అలాంటి హీరోలంటే అసహ్యం అని చెప్పుకొచ్చింది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!