ఇన్నేళ్ల కెరియర్ లో.. ఫస్ట్ టైం ఫ్యాన్స్ ను బాధ పెట్టే నిర్ణయం తీసుకున్న చిరంజీవి..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి గొప్ప స్థానం ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా మారి ఆ తర్వాత మెగాస్టార్ గా మారి తన పేరు చెప్పుకొని నలుగురు ఇండస్ట్రీలోకి వచ్చేలా తన పేరుని మలుచుకున్నాడు . అలాంటి చిరంజీవికి ఇప్పుడు ఒక హిట్ కొట్టడం కూడా గగనంలా మారిపోయింది .

మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని కూడా ఎక్కువమంది ట్రోల్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న నిర్ణయం ఫ్యాన్స్ ను బాధపెడుతుంది .బింవిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు చిరంజీవి అన్న విషయం తెలిసిందే . ఈ సినిమా తర్వాత కూడా రెండు సినిమాలు వేరే డైరెక్టర్ల కాంబోలో ఫిక్స్ చేసుకున్నాడు .

మూడు సినిమాలు హిట్ అయితే ఓకే లేకపోతే ఇక ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పేయాలి అని సీనియర్ రోల్స్ లో గెస్ట్ పాత్రలు చేయాలి అని డిసైడ్ అయ్యారట. మెగాస్టార్ లాంటి చిరంజీవి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఫ్యాన్స్ కు బాధగా అనిపిస్తుంది . అంతేకాదు పాన్ ఇండియా హీరోలు వచ్చాక సీనియర్ హీరోలను పట్టించుకోవడమే మానేశారు జనాలు అంటూ బాధ పడిపోతున్నారు..!!