టాలీవుడ్ సినీ దగ్గజలలలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. దాదాపాల్కే అవార్డు అందుకున్న ఏఎన్నార్ మరణం తెలుగు సినిమా ఇండస్ట్రీని విషాదంలో ముంచేసింది. 90 ఏళ్ళు జీవించిన అక్కినేని సెంచరీ కొడతాడని అందరూ భావించారు. కానీ 2014 జనవరి 24 అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. అయితే ఆయన మరణించి ఇన్నేళ్లు అవుతున్న ఇంకా నిన్న మొన్నే ఈ సంఘటన జరిగినట్లుగా ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. కాగా అక్కినేని మరణం తర్వాత ఆయనకు సంబంధించిన కొన్ని ఆస్తులు యార్లగడ్డ సుమన్కి కూడా చేరాయట. జూబ్లీహిల్స్ లో ఉన్న ఏఎన్ఆర్ ఆస్తులు సుమంత్ కి చెందేలా ఆయన బ్రతికి ఉన్నప్పుడే ఒక ప్లాన్ చేశాడట.
ఏఎన్ఆర్ పెద్ద కుమార్తె సత్యవతి, యార్లగడ్డ సురేంద్ర తనయుడే సుమంత్. సుమంత్ పుట్టిన తర్వాత వారి తల్లిదండ్రులు అమెరికా వెళ్లిపోయారు. ఏఎన్ార్ కోరిక మేరకు సుమంత్ ని పెద్ద కూతురు ఇక్కడే వదిలి వెళ్లారట. అక్కినేని దంపతులు సుమంత్ని దత్తపుత్రునిగా చూసుకునేవారట. సుమంత్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. మించిగావ్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన సుమన్ ఇండస్ట్రీలోకి ప్రేమ కథ సినిమాతో 1990లో అడుగు పెట్టాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఊహించిన సక్సెస్ అందకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. సత్యం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న తర్వాత నటించిన సినిమాలో ఏవి హిట్ కాకపోవడంతో సిని కెరీర్ ఆగిపోయింది.
తర్వాత కీర్తి రెడ్డి తో వివాహం.. రెండేళ్లకే మనస్పర్ధలతో విడాకులు, మరోపక్క తల్లి సత్యవతి మరణం, ఇలా డిప్రెషన్లో ఉన్న సుమన్ మళ్ళీ తాతకు దగ్గరయ్యారు. ఆ తర్వాత మనవడి పరిస్థితిని అర్థం చేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు మనవడి పరిస్థితి గురించి ఆలోచించి.. బంజారాహిల్స్ లోని ఏఎన్ఆర్ సెంటర్.. సుమంత్కి రాసి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడు దాని విలువ ఏకంగా రూ.100 కోట్లు ఉంటుందట. అయితే ఇలాంటి ఇంట్లో మనవడి లాగా పుట్టాలనిపించే విధంగా సుమంత్ ఏఎన్ఆర్ తో వ్యవహరించేవాడు. ఎంతమంది కుటుంబ సభ్యులు ఉండగా కూతురు కొడుకుకి అంత ఆస్తి ఇవ్వడం ఏంటని నాగార్జున అలాగే మిగతా కుటుంబ సభ్యులు ఆయనపై ఫైర్ అయ్యారట. ఏది ఏమైనా సరే ఆస్తి సుమంత్కే దక్కుతుంది అంటూ నాగార్జునతో సహా కుటుంబ సభ్యులందరికీ అక్కినేని తాగేసి చెప్పాడని టాక్ ఇండస్ట్రీ వర్క్లో వినిపిస్తుంది.