బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, ఆలియా భట్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ కూతురు కూడా జన్మించింది. ఇక వీరి పాప మొహాన్ని క్రిస్మస్ పండగ రోజు రివీల్ చేశారు ఈ జంట. ఇక క్రిస్మస్ సెలబ్రేషన్స్లో భాగంగా రణబీర్ తో పాటు ఈయన కుటుంబ సభ్యులు కేక్ మీద మందు పోసి నిప్పంటించి జై మాత ది అని నినాదాలు చేశారు.
ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక దీంతో అది ముంబైకి చెందిన సంజయ్ అనే వ్యక్తి హిందువులను అవమానిస్తున్నారని ఫైర్ అయ్యాడు.
అంతేకాకుండా తన న్యాయవాదులు ఆశిష్ రామ్, పంకజ్ మిశ్రాల ద్వారా ముంబైలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్ లో సంజయ్ తీవ్ర ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న ఈ నా అభిమానులు సంజయ్ పై ఫైర్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
View this post on Instagram