మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చాలా సెంటిమెంట్స్ ను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. మరి ముఖ్యంగా కొన్ని ముహూర్తాలు కొన్ని డేస్ బాగా ఫాలో అవుతూ ఉంటారు . అయితే అలాంటి మహేష్ బాబు తన అమ్మ చివరి కోరిక తీర్చలేకపోయాడు అన్న న్యూస్ ఈ మధ్యకాలంలో మనం విన్నాం. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్య కారణంగా రీసెంట్ గానే మరణించారు.
అయితే ఆమె బ్రతికున్నంత కాలం సితారకు ఓణీల ఫంక్షన్ చేయించాలి అంటూ చాలా ఆశపడిందట . మొదటి నుంచి ఇలాంటివి ఇంట్రెస్ట్ లేని మహేష్ బాబు ఇప్పుడే కాదు అంటూ నెగ్లెట్ చేస్తూ వచ్చారట. అయితే ఆమె ఆ కోరిక తీరకుండానే చనిపోయింది . దీంతో చనిపోయిన తన తల్లి కోరిక తీర్చడానికి మహేష్ బాబు సితార ఘట్టమనేని ఓణీల ఫంక్షన్ చేయడానికి అంగీకరించారట .
నమ్రత సితారకు ఫంక్షన్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట . ఈ క్రమంలోనే నవంబర్ లో ఘట్టమనేని ఇంట మొదటి శుభకార్యం జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . సితార ఘట్టమనేని కు అంగరంగ వైభవంగా ఫంక్షన్ జరిపించబోతున్నారట. ఘట్టమనేని స్థాయిని తెలిపేలా ఓణీల ఫంక్షన్ చేయబోతున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!
చచ్చిపోయిన అమ్మ కోరిక తీర్చబోతున్న మహేశ్ బాబు..వైరల్ అవుతున్న లేటేస్ట్ న్యూస్..!!
