బిగ్ షాకింగ్: విడాకులు తీసుకోబోతున్న ఆ స్టార్ జంట.. కలలో కూడా ఊహించనిది ఇది..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ కపుల్స్ ఎలా విడాకులు తీసుకొని దూరం దూరంగా బ్రతుకుతున్నారో మనకు తెలిసిందే . తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది బాలీవుడ్ స్టార్ కపుల్ ఫర్ధీన్ ఖాన్-నటాషా మద్వానీ . ఎస్ 2005లో పెళ్లి చేసుకున్న ఈ జంట పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఈ జంట దూరం దూరంగా ఉంటుంది అన్న ప్రచారం ఎక్కువగా జరిగింది. దానికి తగ్గట్టే నటాషా పిల్లలను పెట్టుకొని లండన్ లో ఉంటుంది . ఫర్దిన్ ఖాన్ తన అమ్మ గారితో ముంబైలో ఉంటున్నారు . రీసెంట్గా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. అయితే ఆ ఫొటోస్ లో నటాషా లేదు.

దీంతో వీళ్లిద్దరి మధ్య దూరం పెరిగింది అన్న వార్త నిజం అంటూ ఫిక్స్ అయిపోయారు అభిమానులు . అంతేకాదు వీళ్లు విడాకులు కూడా తీసుకోబోతున్నారట. ఇది నిజంగా ఫ్యాన్స్ ఊహించలేదు . దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. మొత్తానికి మరో జంట సక్సెస్ ఫుల్ గా విడాకుల బాట పట్టేసింది..!!