“ఈసారి ముద్దులే కాదు అంతకు మించి”..సమంతను మించే కత్తి లాంటి ఫిగర్ ను పట్టేసిన నాగచైతన్య..!!

మనకు తెలిసిందే అక్కినేని నాగచైతన్య పేరు ఎక్కడ కనపడితే ఆ పేరు పక్కనే సమంత అన్న పేరు కూడా కనిపిస్తుంది. అంతలా వీళ్ళిద్దరిని కలిపేశారు అభిమానులు . వీళ్లిద్దరు విడిపోయినా సరే ఇంకా వీళ్ళిద్దరిని కలిపే చూస్తున్నారు. మరి కొంతమంది వీళ్ళిద్దరిని తెగ ట్రోల్ చేస్తున్నారు . కాగా రీసెంట్గా సమంత ఖుషి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో సమంత విజయ్ దేవరకొండ ఏ రేంజ్ లో రెచ్చిపోయినటించారు మనం చూసాం .

న్యూ కపుల్ కి మించి రొమాంటిక్ సీన్స్ లో నటించారు . అయితే ఇప్పుడు సమంత పై రీవేంజ్ తీర్చుకునే టైం వచ్చింది నాగచైతన్యకి అంటున్నారు అభిమానులు. దానికి తగ్గట్టే ఫాలో అయిపోతున్నాడు నాగచైతన్య . చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి సెలెక్ట్ అయింది. రెండో హీరోయిన్ గా కీర్తి సురేష్ కూడా సెలెక్ట్ అయిపోయింది . అయితే మూడో హీరోయిన్గా ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ను చూస్ చేసుకున్నారట టీం.

నిజానికి సాయి పల్లవి – కీర్తి సురేష్ చాలా ట్రెడిషనల్ బ్యూటీ సినిమాలో ఎక్కడా కూడా హాట్ నెస్ ఉండదు. అదే మృణాల్ పేరు చెప్తే మాత్రం సినిమాల్లో సినిమా థియేటర్స్ దద్దలిపోవాల్సిందే . సీతారామంలో చాలా సైలెంట్ గా కనిపించిన ఈ అమ్మడు అంతకుముందు నటించిన సినిమాల్లో మృణాల్ ఏ రేంజ్ లో బోల్డ్ నెస్ ప్రదర్శించిందో ప్రత్యేకంగా చెప్పాలా..? చూసుకుంటే సమంతకు మించిపోయిన ఫిగర్ అనే అంటారు . అలాంటి బ్యూటీలో నాగచైతన్య తన సినిమాలో చూస్ చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. డైరెక్టర్స్ మంచి మంచి సీన్స్ రాస్తే ఖుషికి మించిపోయిన రేంజ్ లో ఈ సినిమా హిట్ అవుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు నాగచైతన్య అభిమానులు..!!