భర్త పై కోపం వస్తే నమ్రత ఏం చేస్తుందో తెలుసా..మహేశ్ సో లక్కి హస్బెండ్..!!

చాలామంది భార్యాభర్తలు ఇంట్లో తరచూ గొడవ పడుతూ ఉంటారు. అఫ్ కోర్స్ భార్యాభర్తలు అన్నాక అలా గొడవ పడితేనే సంసార బంధం చక్కగా ముందుకు సాగుతున్నట్లు అని.. మన ఇంట్లోని పెద్దవారు చెప్తూ ఉంటారు . అయితే చాలామంది ఇళ్లల్లో భర్తపై భార్యకు కోపం వస్తే అలిగి పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా మన ఇళ్లల్లో కూడా చాలాసార్లు జరిగే ఉంటుంది .

అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు భార్య నమ్రత మాత్రం చాలా డిఫరెంట్ . తనకు తన భర్త పై కోపం వచ్చినా ..ఇష్టం లేని పనులు చేసిన అలుగుతుందట ..కోప్పడుతుందట .. అయితే ఆమె అలిగిన ప్రతిసారి ఏకంగా షాపింగ్ కి వెళ్ళిపోతుందట. ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా ఉన్న మహేష్ బాబు హీరోయిన్ నమ్రతని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .

కాగ వీరికి ఇద్దరు పిల్లలు.. ఇద్దరి బిడ్డలతో వీరు చాలా చక్కగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు – నమ్రతలకు సంబంధించిన ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మహేశ్ పై ఎప్పుడు కోపం వచ్చినా సరే నమ్రత అలిగి షాపింగ్ కి వెళ్ళిపోతుందట. దీంతో మహేష్ బాబు సో లక్కీ హస్బెండ్ అని.. అంత మంచి వైఫ్ దొరికింది అని ..మహేష్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.