అభిమానులకు ఊహించని షాక్.. సైలెంట్ గా మంట పెట్టేసిన అనుష్క శెట్టి..!?

వామ్మో .. ఇది నిజంగా అనుష్క శెట్టి అభిమానులకు బాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇన్నాళ్లు ఈ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అనుష్క శెట్టి.. ఇప్పుడే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటిస్తుంది . ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టితో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అనుష్క శెట్టి . ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ అభిమానులను తెగ ఆకట్టుకుంది.

ఈ సినిమాలో అనుష్క డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా గ్రాండ్గా ఆగస్టు 4 ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . అయితే ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టి సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పాలనుకుంటుందట . ఇదే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండింగ్ లోకి వచ్చింది . అనుష్క శెట్టి పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పలి అనుకుందట.

40 ఏళ్లు దాటిపోయిన అనుష్క ఇన్నాళ్లు ప్రభాస్ కోసం వెయిట్ చేసి చేసి అలసిపోయింది . అందుకే పేరెంట్స్ ని బాధ పెట్టడం ఇష్టం లేక అనుష్క శెట్టి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి అమ్మానాన్న చెప్పే సంబంధాన్ని చేసుకోవడానికి సిద్ధపడిందట . ఈ న్యూస్ రెబల్ ఫ్యాన్స్ కు ఇబ్బందికరంగా ఉంది . ప్రభాస్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి అనుష్కను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ సజిస్ట్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!