రెడ్ల‌కూ యాంటీ అవుతోన్న జ‌గ‌న్‌

పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు! ఈ రోజు జై కొట్టిన నోళ్లే రేపు విమ‌ర్శిస్తాయి. ఈ రోజు జెండా మోసిన చేతులే రేపు ఛీత్క‌రిస్తాయి! ఈ ప‌రిస్థితి రాజ‌కీయాల‌కు, రాజ‌కీయ నేత‌ల‌కు కొత్త‌కాదు. ఇలాంటి ప‌రిస్థితే.. ఏపీ విప‌క్ష నేత, వైకాపా అధినేత జ‌గ‌న్‌కి ఎదురుకానుంద‌నే టాక్ న‌డుస్తోంది. ఇంత వ‌ర‌కు త‌న‌కు నైతిక బ‌లంగా ఉన్న త‌న సొంత సామాజిక వ‌ర్గం రెడ్లే ఇప్పుడు త‌న‌ను విమ‌ర్శిస్తున్నార‌ని, త‌న‌ను […]

కాపుల కోసం జ‌గ‌న్ షాకింగ్ స్కెచ్‌

వ‌చ్చిన అవ‌కాశాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డం, రాని అవ‌కాశంలో త‌మ వంతు కోసం వెతుకులాడ‌డం పాలిటిక్స్‌లో నేత‌లు చేసే ప‌ని! ఇప్పుడు ఏపీలోనూ ఇదే త‌ర‌హా రాజకీయాలు న‌డుస్తున్నాయి. 2019లో  ఎట్టిప‌రిస్థితిలోనూ అధికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న ఏకైక విప‌క్ష నేత జ‌గ‌న్‌.. అప్ప‌టి ప‌రిస్థితుల‌ను తాను ఇప్ప‌టి నుంచే స‌ర్దు బాటు చేసుకునేందుకు య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలో అధికార టీడీపీ ఓటు బ్యాంకును చీల్చ‌డంపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టిన జ‌గ‌న్‌.. […]

వైఎస్‌.వివేకా ఓట‌మికి చంద్ర‌బాబు షాకింగ్ స్కెచ్‌

అవును! వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి-ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌డ‌ప స్థానిక సంస్థ‌ల అభ్య‌ర్థిగా వైకాపా త‌ర‌ఫున జ‌గ‌న్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయ‌న‌కు స్థానికంగా మంచి పేరుంది. దీంతో ఈయ‌న‌ను ఎదుర్కోవాలంటే ఇంతే స్థాయి నేత అవ‌స‌రం. జ‌గ‌న్ ఇలాకా క‌డ‌ప‌లో టీడీపీ పాగా వేసి జ‌గ‌న్ గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎప్ప‌టి నుంచో భావిస్తున్నారు. ముఖ్యంగా 2019 జ‌గ‌న్‌ను త‌న సొంత జిల్లాలోనే మట్టి […]

జ‌గ‌న్‌తో పొత్తు కోసం ఆ పార్టీ త‌హ‌త‌హ‌

ఏంటి ఆశ్చ‌ర్యంగా ఉందా?! కాంగ్రెస్‌ని, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. నానా తిట్లు తిట్టి.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్మించి.. ఆమెను ఎదిరించి.. కాంగ్రెస్‌కి హ్యాండిచ్చి.. సొంత కుంప‌టి షురూ చేసి.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అడ్ర‌స్ లేకుండా పోవ‌డానికి కార‌ణ‌మైన వైకాపా అధినేత జ‌గ‌న్‌తో పొత్తు కోసం కాంగ్రెస్ త‌హ‌త‌హ లాడుతోందంటే.. ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు! ఇప్ప‌టికిప్పుడున్న స‌మాచారం ప్ర‌కారం అయితే, జ‌గ‌న్‌తో పొత్తు మాత్ర‌మే కాదు… కాంగ్రెస్ భావి సీఎంగా కూడా జ‌గ‌న్‌ను ప్ర‌క‌టించ‌నుంద‌నే సంకేతాలు వెలువడుతున్నాయి. […]

ఏపీలో ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే గెలుపెవ‌రిది..!

ఏపీలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చి రెండు సంవ‌త్స‌రాలు అయ్యింది. ఈ రెండేళ్ల‌లో చంద్ర‌బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం త‌న‌వంతుగా క‌ష్ట‌ప‌డుతున్నారు. 2019 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల గ‌డువు ఉంది. అయితే ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపీలో ఎవ‌రికెన్ని సీట్లు వస్తాయి ? గెలుపు ఎవ‌రిది ? అన్న అంశాల‌పై ప్ర‌ముఖ మీడియా ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో ఏపీ ప్ర‌జ‌లు మ‌రోసారి అధికార టీడీపీకే ప‌ట్టం క‌డ‌తార‌ని, చంద్ర‌బాబు మ‌రోసారి సీఎం అవుతార‌ని స్ప‌ష్ట‌మైంది. ఎన్నిక‌ల‌కు మ‌రో […]

జ‌గ‌న్‌లో ఇంత డెప్త్ ఉందా

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత అనేక మంది నేతలు త‌మ స్పంద‌న‌ను వినిపించారు. అదేవిధంగా ఏపీలోనూ అధికార టీడీపీ ప్ర‌భుత్వ నేత‌లు కూడా త‌మ రీతిలో స్పందించారు. ఇక‌, విప‌క్ష నేత జ‌గ‌న్ స్పందించ‌డం లేద‌ని కూడా ఈ నేత‌లు స్పందించ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో చాలా రోజుల గ్యాప్ త‌ర్వాత పెద్ద నోట్ల ర‌ద్దుపై  వైకాపా అధినేత జ‌గ‌న్ స్పందించారు. అయితే, ఆ స్పంద‌న అలా ఇలా ఉండి ఉంటే ఇప్పుడు ఇలా మ‌నం […]

తెలంగాణ ఏసీబీ చంద్ర‌బాబుకు అనుకూల‌మా..!

ఏపీ – తెలంగాణ రాష్ట్రాల ప్ర‌భుత్వాల మ‌ధ్య తీవ్ర‌మైన వార్‌కు కార‌ణ‌మైంది ఓటుకు నోటు కేసు. ఈ కేసులో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అడ్డంగా బుక్ అయిపోయార‌ని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం నానా ర‌చ్చ ర‌చ్చ చేసేసింది. ఈ విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకంగా చంద్ర‌బాబును నువ్వు దొంగ అని ఓపెన్‌గానే అనేశారు. ఇది చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితంలోనే పెద్ద మ‌చ్చ‌గా మిగిలింది. అప్ప‌ట్లో ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటిక‌ల్ హీట్‌గా […]

ఆ ఎన్నిక‌ల్లో పెద్ద నోట్ల ఎఫెక్ట్ త‌ప్ప‌దా ?

ఎన్నిక‌ల‌న్నాక నోట్ల‌తోనే ప‌ని!! అంత‌లా మారిపోయాయి దేశంలో ఎన్నిక‌లు. నిజానికి చెప్పాలంటే.. మారిపోలేదు మ‌న నేత‌లే అలా మార్చేశార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు! ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా నోట్లు కొట్టందే ఓట్టు రాల‌ని ప‌రిస్థితి. అవి ఢిల్లీస్థాయి ఎన్నిక‌లైనా, గ‌ల్లీ స్థాయి ఎన్నిక‌లైనా.. పోరులో గెల‌వాలంటే.. నోట్లు కుమ్మ‌రించాల్సిందే. ఇదంతా ఎందుకంటే.. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో మునిసిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దాదాపు 11 మునిసిప‌ల్ స్థానాల‌కు, 5 కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు ఖాయ‌మ‌ని తెలిసిపోయింది. ప్ర‌భుత్వం ఓట‌ర్ల జాబితా పంప‌గానే ఎన్నిక‌ల సంఘం […]

ప‌వ‌న్ – జ‌గ‌న్ – లోకేష్ ఎవ‌రి స‌త్తా ఎంత‌..!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌, వైకాపా అధినేత జ‌గ‌న్‌, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌లు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో సెంటరాఫ్‌ది టాపిక్‌! ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్‌, లోకేష్‌లు విద్యార్థుల‌తో ఇంట‌రాక్ట్ అవుతున్నారు. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఇద్ద‌రూ వారి వారి పంథాల్లో దూసుకుపోతున్నారు. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా ఇటీవ‌ల కాలంలో విద్యార్థుల‌తో మ‌మేకం అవుతున్నారు. కాకినాడలో స‌భ నిర్వ‌హించిన త‌ర్వాత ఆ ప్రాంతంలోని విద్యార్థుల‌తో స‌మావేశ మ‌య్యారు. ఇటీవ‌ల అనంత‌పురంలో […]