వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. జగన్ వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. జగన్ గతంలో తనపై కృష్ణా జిల్లా నందిగామ పోలీస్స్టేషన్లో నమోదైన కేసును కొట్టి వేయాలని హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటీషన్ పరిశీలించిన హైకోర్టు జగన్కు షాక్ ఇస్తూ ఆ పిటీషన్ను తోసిపుచ్చింది. దివాకర్ బస్సు ట్రావెల్ ప్రమాదం జరిగినప్పుడు ఆ బాధితులను పరామర్శించేందుకు వచ్చిన జగన్ అధికారులతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు […]
Tag: YS Jagan
వైసీపీకి సీనియర్ నేతలు కావలెను?!
ఇప్పుడు ఎక్కువ మంది ఇలానే ఆలోచిస్తున్నారట! రాబోయే రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు పెట్టుకుని ఇప్పుడు వైసీపీ తడబడుతోందని, అధికార టీడీపీని ఎదుర్కొనే సత్తా కూడా ఈ పార్టీలో కరువవుతోందని అంటున్నారు. ఈ నపథ్యంలోనే సీనియర్ల కోసం జగన్ ఎదురు చూస్తున్నాడని అంటున్నారు. అసలు ఏం జరుగుతోందో తెలుసుకుందాం.. ఇటీవల కాలంలో పొలిటికల్ పరిణామాలను గమనిస్తే.. ఏపీలో అధికార టీడీపీపై వైసీపీ పైచేయి సాధించలేకపోతోంది. ముఖ్యంగా అసెంబ్లీలో జగన్ చాంబర్లో వర్షపునీళ్లు పారడంపై పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన నేతలు […]
వైసీపీ సిట్టింగులలో 16 మందికి టిక్కెట్లు లేవా
ఏపీలో 2019 ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన పని అప్పుడే స్టార్ట్ చేసేశాడు. ఇప్పటికే వైఎస్.జగన్ను హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చేయాలని చెప్పిన ప్రశాంత్ ప్రస్తుతం వైసీపీకి ఉన్న ప్రజాప్రతినిధుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న వారిలో కొందరికి టిక్కెట్లు ఇవ్వకూడదని కూడా జగన్కు ప్రాధమిక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ ప్రాధమిక నివేదికలో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టేయాలని జగన్కు చెప్పినట్టు ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. తిరుపతి […]
ప్రశాంత్ కిషోర్ – జగన్ డీల్ ఎన్ని కోట్లో తెలుసా…
ఎట్టి పరిస్థితిలోనూ 2019 నాటికి ఏపీలో సీఎం పీఠం ఎక్కితీరాలి! ఇది వైసీపీ అధినేత జగన్ గట్టి నిర్ణయం! అలా కాని పక్షంలో ఆయన తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయం. ఇది నిజం!! అంతేకాదు, ఆయన పార్టీ మనుగడకు కూడా పెద్ద ముప్పే.. ఇప్పటికే సగం మంది వైసీపీని వదిలిపెట్టేశారు. మిగిలిన వాళ్లు కేవలం 2019పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు జగన్ ఆశలు.. ఆకాంక్షలు.. అన్నీ 2019 పైనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన […]
టీడీపీకి 38 సీట్లా…ఈ సర్వే నమ్మొచ్చా..!
పచ్చని టీడీపీలో ఇప్పుడు మంటలు రేగుతున్నాయి! నేతలు ఒకరి మొహం ఒకరు చూసుకుని బావురుమంటున్నారు. దీనికి కారణం ఇటీవల వైసీపీ ఎన్నికల పరిశీలకుడు, సహాయకుడుగా నియమితుడైన ప్రశాంత్ కిషోర్.. తాజాగా 2019 ఎన్నికల గెలుపోటములపై, సీట్ల వాటాలపై లెక్కలు వేయించాడట. ఈ సర్వేలో టీడీపీకి దిమ్మతిరిగేలా రిజల్ట్ వచ్చిందని అంటున్నారు. రాబోయే రెండేళ్లలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ కేవలం 38 స్థానాల్లోనే గెలుస్తుందని ఈ సర్వే చెప్పంది. ఇంక మిగిలిన సీట్లన్నీ.. జగన్ క్లీన్ స్వీప్ చేస్తాడని […]
జగన్ను ఓవర్ కాన్ఫిడెన్సే ముంచిందా…!
ఏపీలో 2019 ఎన్నికలు విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్కు చావో రేవో లాంటివి. ఈ ఎన్నికల్లో జగన్ గెలవకపోతే జగన్ పొలిటికల్ ఫ్యూచర్ చాలా డేంజర్ పొజిషన్లోకి వెళ్లిపోయేలా ఉంది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం జగన్ ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్త వ్యూహాలను సైతం అమలు చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఇక ప్రశాంత్ కిషోర్ వైసీపీ+ జనసేన+కామ్రేడ్లతో పొత్తు ఉంటేనే వైసీపీ నెక్ట్స్ అధికారంలోకి వస్తుందని జగన్తో చెప్పినట్టు కూడా ఏపీ పొలిటికల్ వర్గాల్లో ప్రచారం […]
వైసీపీలో ప్రశాంత్ కిషోర్ పని స్టార్ట్! అన్ని మార్చాల్సిందే..
ఎప్పుడెప్పుడా అని వైసీపీ కార్యకర్తలు, నేతలు ఎదురు చూస్తున్న ఏపీలో వైసీపీ కార్యాలయం ఏర్పాటు ప్రక్రియ పట్టాలమీదకి ఎక్కింది. రాబోయే రెండు మూడు నెలల్లోనే కార్యాలయం అందుబాటులోకి రానుంది. 2019లో జరగనున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని వెయ్యి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న జగన్.. మోడీకి ఎన్నికల ప్లాన్ ఇచ్చి.. అధికారంలోకి తెచ్చిన ప్రశాంత్ కిషోర్ను ఈ దఫా తనకు సలహాదారుగా నియమించుకున్నారు. ఈ నెల 1 న తన విధుల్లో చేరిపోయిన ప్రశాంత్ […]
2019 నుండి రాజధాని దొనకొండకు తరలిపోనుందా!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలల రాజధాని అమరావతి! ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత నగరం ఇది! దీని కోసం ఆయన చూడని మోడల్ లేదు. తిరగని దేశం లేదు. అన్నట్టుగా చంద్రబాబు అండ్ మంత్రి వర్గం కాలికి బలపం పట్టుకుని మరీ పలు దేశాలు తిరిగి చివరికి ఈ మోడల్ అమరావతిని తీర్చిదిద్దారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అధికారం ఎవరికి మాత్రం శాశ్వతం! […]
కాంగ్రెస్ గుంటూరు సభపై.. పత్రికల రాతలు అదిరాయి!
ఉన్నది ఉన్నట్టు చెప్పడం..చూసింది చూసినట్టు వివరించడం జర్నలిజం లక్షణం. దీనికి ఏదైనా వ్యాఖ్య చేయాలనుకుంటే.. దానికి ఎలాగూ ఎడిటోరియల్ పేజీ అని పూర్తిగా ఓ పేజీ ఉండనే ఉంది. కాబట్టి ఏం జరిగినా.. జరింది జరిగినట్టు ప్రజలకు చెప్పడమే పత్రికల విధి!! ఇది కొన్ని దశాబ్దాల కిందటి మాట! కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏ వార్తను ప్రచురించినా.. దానిలో తమ ప్రయోజనం, తమ వర్గం ప్రయోజనం, తమపార్టీ అజెండా ప్రయోజనం ఇవే చూసుకుంటున్నాయి పత్రికలు! ఇప్పడు […]
