కాంగ్రెస్‌లోకి షర్మిల ఫిక్స్..ఏపీలోకి ఎంట్రీ ఇస్తారా?

మొత్తానికి వైఎస్ షర్మిల…కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని తేలిపోయింది. అతి త్వరలోనే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని తెలుస్తుంది. ఇటీవల ఆమె చేస్తున్న రాజకీయం..అలాగే కాంగ్రెస్ లో కొందరు నేతలు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే..షర్మిల ఇంకా కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైపోయిందని తెలుస్తుంది. ఇటీవలే కే‌వి‌పి రామచంద్రారావు..విలీనంపై చర్చలు జరుగుతున్న విషయం వాస్తవమని చెప్పుకొచ్చారు. అటు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సైతం..విలీనం అంశం ఏ‌ఐ‌సి‌సి చూసుకుంటుందని అన్నారు. […]

ఉచిత విద్యుత్‌ని కవర్ చేసిన కారు..కాంగ్రెస్ సక్సెస్.!

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పై బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య పోరు నడుస్తుంది. ముఖ్యంగా కే‌టి‌ఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు యుద్ధం నడుస్తుంది. అయితే అమెరికాలో ఉండగా రేవంత్..3 ఎకరాలు నీరు పెట్టడానికి 3 గంటలు సరిపోతుందని, సరాసరినా రోజుకు 8 గంటల చాలు అని అన్నారు. 24 గంటల కరెంట్ వద్దని చెప్పలేదు. కానీ అదిగో […]

ఎమ్మెల్యేల కొనుగోళ్లపై డ్యామేజ్ కంట్రోల్ స్కెచ్ వేసిన బీజేపీ…!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో బీజేపీ ఇమేజ్ భారీగా దెబ్బతిన్నదా..? ఈ అంశం మునుగోడు ఉపఎన్నికపై ప్రభావం చూపనుందా..? అందుకే నష్ట నివారణ కోసం అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతోందా..? నడ్డా సభ రద్దు కూడా అందులో భాగమేనా..? దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారా..? బండి యాదాద్రి ప్రమాణంతో విషయాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారా..? అంటే అంతటా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల […]

అల్లు అర్జున్ పై కేసు నమోదు..కారణం ఇదే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో మనకు తెలిసిన విషయమే. అయితే తాజాగా అల్లు అర్జున్ పై తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇచ్చింది. అల్లు అర్జున్ ర్యాపిడో సంస్థ కోసం ఇటీవలే ఒక ప్రకటనలో నటించాడు. ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులో మామూలు దోసెలా ఎక్కి నల్లని. కురూమా వేసి, కైమా కొట్టి, మసాలా దోసె వేసి దింపుతారని, ఎందుకు వచ్చిన పేరంటం అండి, ర్యాపిడో బుక్ చేసుకోండి దోసె తీసినంత […]

వై.యస్. విజయమ్మ సంస్మరణ సభకు హాజరవుతున్నది వీరే..!

వైసీపీ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా పని చేస్తున్న వైఎస్ విజయమ్మ.. నేడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజున.. కూతురు షర్మిల భవిష్యత్తు కోసం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో సంస్మరణ సభను ఏర్పాటు చేస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే.. అయితే ఈ రోజు ఆమె హైటెక్స్ నోవటెల్ హోటల్ లో వైఎస్ సంస్మరణ సభ నేడు జరుగుతున్న నేపథ్యంలో నిన్న 300మందిని ఈ సభకు ఆహ్వానించినట్లు సమాచారం.. ఇక ఈ విషయం తెలియడంతో ఎవరెవరు […]

సెప్టెంబర్ 2 న వైయస్ విజయమ్మ.. అంత పని చేస్తోందా..?

ఏపీలో లో వైయస్ రాజశేఖర్రెడ్డి కొడుకుగా ఎలక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి.2019 వ సంవత్సరం లో అత్యధిక మెజార్టీతో సీఎం పదవిని కైవసం చేసుకున్నాడు.ఇక ఆ పార్టీకి వైయస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు గా ఉండేది.ఇక ఇప్పుడు ఆమె ఆ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఎక్కువగా సమాచారం వినిపిస్తోంది. ఈమె సెప్టెంబర్-2వ తేదీన వైయస్ జగన్ విశ్వాసాన్ని కదిలించేలా ఉన్నది అన్నట్లుగా వినిపిస్తున్నాయి. ఇక ఈమె తన కూతురు షర్మిలకే ఎక్కువ ప్రాధాన్యత […]

వాయిదా పడ్డ ఎమ్మెల్సీ ఎన్నికలు..?

కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. విద్యార్థులకు చాలా వరకూ పరీక్షల్ని రద్దు చేశాయి. మరి కొన్నింటిని వాయిదా వేశాయి. ఇటువంటి తరుణంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వాయిదా వేశాయి. ఇంకొన్ని రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తవ్వుతుంది. మొత్తంగా చూసినట్లైతే ఆంధ్రప్రదేశ్ లోని ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మేనెల 31వ తేదితో పూర్తయ్యిపోతుంది. ఇకపోతే తెలంగాణలో కూడా ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ నెల 3వతేదితో […]

విశాఖ హోదా ఉద్యమంలో విజేత ఎవరంటే ?

ఉవ్వెత్తున అల‌ల‌తో ఎగ‌సిప‌డే సాగ‌ర తీరం.. నిర‌స‌న‌లు, దిగ్బంధ‌న‌లు, పోలీసుల తోపులాట‌లు, అరెస్టుల‌తో అట్టుడికింది. ఒక‌నాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు నినాదంతో ఉద్య‌మించిన విశాఖ.. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు నినాదానికి వేదిక‌గా మారింది. రిప‌బ్లిక్ డే రోజున బీచ్‌లో యువ‌త చేప‌ట్టిన మౌన నిర‌స‌నను ప్ర‌భుత్వం అణిచి వేసింది. అయితే ఈ ఉద్య‌మంలో గెలిచిందెవ‌రు? జ‌న‌సేన‌నా లేక ప్ర‌తిప‌క్ష వైసీపీనా లేక యువ‌తా లేక ప్ర‌భుత్వమా? అనే ప్ర‌శ్న ఇప్పుడు త‌లెత్తుతోంది. మ‌రి దీనికి […]

జనసేనాని టార్గెట్ ఏంటి ? టార్గెట్ ఎవరు ?

జ‌న‌సేనాని టార్గెట్ ఏంటి?  ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డంపై కేంద్రంలోని మోడీనా?  లేక ఏపీ సీఎం చంద్ర‌బాబా? అంటే..పూర్తిగా ప‌వ‌న్ ల‌క్ష్యం మోడీనే అనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ఇప్పుడు యువ‌త చేతిలోకి వెళ్లింది. తెలంగాణ‌లోనూ ప్ర‌త్యేక రాష్ట్రం ఉద్య‌మం యువ‌త చేతిలోకి వెళ్లిన‌ట్టే.. ఇప్ప‌డు ఏపీలో హోదా ఉద్య‌మాన్ని యువ‌త త‌మ చేతుల్లోకి తీసుకున్నారు. దీనికి ప‌వ‌న్ మ‌ద్ద‌తు ప‌లికారు. అయితే, ఆయ‌న ఈ సంర‌ద్భంగా చేసిన ట్వీట్ అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో […]