దళిత బంధు .. బడ్జెట్ ఎట్ల అడ్జస్ట్ చేద్దామంటావ్..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు జులైలో ఉన్నట్టుండి దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. దళిత కుటుంబానికి రూ. 10 లక్షల నగదు అందజేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడిన తరువాత, హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్న తరుణంలో కేసీఆర్ దళితబంధు ప్రకటించారని అందరికీ తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించి అమలు చేస్తామని పలుసార్లు కేసీఆర్ చెప్పారు. ఈ […]

జిమ్‌లో సీఎం క‌స‌ర‌త్తులు..నెట్టింట వీడియో వైర‌ల్‌!

గ‌త‌ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం సాధించడంతో తమిళనాడు రాష్ట్రానికి సీఎంగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. ప్ర‌స్తుతం త‌న పాల‌న‌తో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ముద్ర‌ను వేయించుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్న స్టాలిన్‌.. మ‌రోవైపు ఆరోగ్యంపై కూడా ఎంతో శ్ర‌ద్ధ వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జిమ్‌లో చెమ‌ట‌లు చిందేలా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. తాజాగా స్టాలిన్ జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియో ఒక‌టి సోస‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. శారీరక దారుఢ్యం […]

ఎన్టీఆర్ ఖ‌చ్చితంగా సీఎం అవుతాడు..ప్ర‌ముఖ న‌టుడి కామెంట్స్ వైర‌ల్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సీఎం అవ్వాల‌ని ఆయ‌న అభిమానులే కాదు తెలుగు దేశం పార్టీలో ఉన్న ఎంద‌రో నేత‌లు కోరుకుంటున్నారు. కానీ, వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఎన్టీఆర్ మాత్రం రాజ‌కీయ‌ల వైపే చూడ‌టం లేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఖ‌చ్చితంగా సీఎం అవుతాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు ప్ర‌ముఖ న‌టుడు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు.. టాలీవుడ్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న టార్జాన్ లక్ష్మీనారాయణ. సుమారు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొన‌సాగుతున్న […]

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఇంట‌ తీవ్ర విషాదం!

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది త‌మిళ‌పై తల్లి కృష్ణ కుమారి(77) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాదులో బుధవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. దీంతో తమిళిసై సౌందరరాజన్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు పార్థివశరీరాన్ని రాజ్‌భవన్‌లో ఉంచనున్నారు. అనంతరం చెన్నైలోని సాలిగ్రామానికి తరలించ‌నున్నారు. అక్క‌డే అంత్య‌క్రియులు జ‌ర‌గ‌నున్నాయి. కృష్ణకుమారి మాజీ ఎంపీ కుమారినందన్‌ భార్య. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఆమె పెద్ద […]

రోజాకి షాక్ ఇచ్చిన సీఎం జగన్..?

వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజాకు షాక్ తగిలింది. సీఎం జగన్ ఆమెకు ఝలక్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లి అక్కడ ఫైర్ బ్రాండ్‌గా ఎమ్మెల్యే రోజా పేరు తెచ్చుకుంది. జగన్ మంత్రి వర్గంలో మంత్రిగా కొలువు తీరాలనుకుంది. కానీ, ఆశించిన మంత్రి పదవి దక్కలేదు. తర్వాత ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయిష్టంగానే ఆ పదవిని నిర్వహిస్తూ వస్తోంది రోజా. తాజాగా ఆమెకు ఆ పోస్టు కూడా ఊస్టింగ్ అయింది. […]

జల వివాదం: తెలంగాణ నేతలపై మండిపడ్డ జగన్..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా తెలంగాణ జల వివాదం పై పెదవి విప్పారు. గురువారం రోజు అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవంలో పాల్గొన్న జగన్ తెలంగాణ రాజకీయ నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వెళ్లగక్కారు. గతంలోనే నీటి కేటాయింపుల విషయంలో ఒప్పందాలు జరిగాయని.. ఆ ఒప్పందాల ప్రకారమే తాము నీళ్లను వినియోగించుకుంటున్నామని.. ఇందులో తాము చేస్తున్న తప్పేంటి? అని తెలంగాణ నేతలను జగన్ సూటిగా ప్రశ్నించారు. నీటి కేటాయింపులపై సంతకాలు కూడా చేశారని […]

పొలిటిక‌ల్ ఎంట్రీపై కేటీఆర్ తనయుడు షాకింగ్ కామెంట్స్‌!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌న‌వ‌డు, మంత్రి కేటీఆర్ త‌న‌యుడు హిమాన్షు రావు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చిన్న వయసులోనే సమాజానికి సేవ చేస్తున్న హిమాన్షు.. ఈ మ‌ధ్యే ప్రతిష్ఠాత్మక డయానా అవార్డును కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే..తాత కేసీఆర్, తండ్రి కేటీఆర్ వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని.. మూడో తరంగా హిమన్షురావు రాజకీయాల్లోకి వ‌స్తాడ‌ని, వారిలానే చ‌క్రం తిప్పుతాడ‌ని ఎప్ప‌టి నుంచో వ‌ర్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై తాజా హిమాన్షు సోష‌ల్ మీడియా వేదిక‌గా షాకింగ్ […]

వైసీపీలోకి పవన్ సోదరి ..?

రీసెంట్‌గా జ‌రిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ర‌త్న‌ప్ర‌భ పార్టీని వీడ‌నున్నారాఅనే సందేహాలు క‌లుగుతున్నాయి. ఎందుకంటే ఆమెకు కనీసం డిపాజిట్ కూడా రాకపోవడంతో ఓటమి తర్వాత కొన్నాళ్ల పాటు అస్స‌లు బ‌య‌ట కనిపించలేదు. ప్రచార టైమ్ లో జనసేన కార్యకర్తలను ఇంప్రెస్ చేయడానికి జనసేన పార్టీ కండువా కూడా వేసుకున్నారు ర‌త్న‌ప్ర‌భ‌. పవన్ కళ్యాణ్ కు రాఖీ కట్టి సోదరుడిలా భావిస్తున్నట్లు తెలిపిన ఆమె ఇప్పుడేమో వైస్సార్ కాంగ్రెస్ లో […]

లోకేష్ పై సంచలన కామెంట్స్ చేసిన రోజా..?

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యంగ్యం ప్రదర్శించారు. తిన్నది అరగక చంద్రబాబు, లోకేశ్ విమర్శలు చేస్తున్నారని, ఏం మాట్లాడడానికి విషయాలు లేక, ఇలాంటి అంశాలను లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. వీళ్లకు అసలు రాష్ట్రంపై ఏమైనా బాధ్యత ఉందా అని ప్రశ్నించారు. లోకేశ్ తనలాగే రాష్ట్రంలోని విద్యార్థులు కూడా చదువులో […]