నంద్యాల టెన్ష‌న్ బాబుకు తీరిన‌ట్టేనా 

నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీచేయాల‌నే అంశంపై టీడీపీలో కొంత‌కాలంగా సందిగ్ధం నెల‌కొంది. త‌మ వ‌ర్గానికి కేటాయించాల‌ని మంత్రి అఖిల‌ప్రియ వ‌ర్గం.. త‌మ వ‌ర్గానికే కేటాయించాల‌ని శిల్పా వ‌ర్గం ప‌ట్టుబ‌ట్ట‌డంతో.. ఇప్ప‌టివ‌ర‌కూ కొంత అనిశ్చితి నెల‌కొంది. అంతేగాక ఈ విష‌యంలో అధినేత‌ చంద్ర‌బాబు కూడా టెన్ష‌న్ ప‌డ్డారు. అయితే ఇప్పుడు ఆ టెన్ష‌న్ తీరిపోయింది. శిల్పా, భూమా వ‌ర్గాల మ‌ధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ వ‌ర్గాల‌ను ఒకే […]

నంద్యాల టీడీపీ పంచాయితీలో ట్విస్టులే..ట్విస్టులు

దివంగ‌త నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరిక‌తో మొద‌లైన సెగ‌లు.. ఇంకా చ‌ల్లార‌డం లేదు. శిల్పా, భూమా వ‌ర్గాల మ‌ధ్య వివాదం స‌మ‌సిపోగా.. ఇప్పుడు మ‌రో కొత్త స‌మ‌స్య తెర‌పైకి వ‌చ్చింది. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీ చేయాల‌నే అంశంలో ఇంకా సందిగ్ధం వీడ‌లేదు. దీంతో నంద్యాల రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. కొన్నిరోజులుగా పార్టీలో ఉందామా వ‌ద్దా అనే మీమాంస‌లో ఉన్న శిల్పా మోహ‌న్‌రెడ్డికి అధిష్టానం వ‌రుస‌గా షాకులు ఇస్తోంది. […]

రివ‌ర్స్ అవుతోన్న టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌

గ‌త యేడాదిన్న‌ర కాలంగా ఏపీలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ య‌మ జోరుగా సాగింది. అధికార టీడీపీ విప‌క్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల‌ను విడ‌త‌ల వారీగా త‌న పార్టీలో చేర్చేసుకుంది. దివంగ‌త నేత భూమా నాగిరెడ్డితో స్టార్ట్ అయిన ఈ జంపింగ్‌ల ప‌ర్వంలో మొత్తం రెండు విడ‌త‌ల్లో 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలే సైకిలెక్కేశారు. ఈ జంపింగ్ ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు కూడా ల‌భించాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం మాత్ర‌మే మిగిలిన ఉన్న వేళ […]

ఎక్స్‌క్లూజివ్‌: న‌ంద్యాల టీడీపీ క్యాండెట్ డిక్లేర్‌

ఏపీలో ఇటీవ‌ల ఖాళీ అయిన క‌ర్నూలు జిల్లా నంద్యాల శాస‌న‌స‌భా స్థానం ఉప ఎన్నిక‌కు టీడీపీ అభ్య‌ర్థి దాదాపు ఖ‌రారైన‌ట్టు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. టీడీపీ సీనియ‌ర్ నేత భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మృతితో నంద్యాల సీటుకు ఉప ఎన్నిక అనివార్యం కానుంది. అయితే ఇక్క‌డ నుంచి తాము కూడా బ‌రిలో ఉంటామ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ చెప్ప‌డంతో ఉప ఎన్నిక త‌ప్పేలా లేదు. దీంతో అధికార టీడీపీ వ‌ర్సెస్ విప‌క్ష వైసీపీ మ‌ధ్య నంద్యాల […]

నంద్యాల‌లో టీడీపీకి భారీ షాక్‌..సీమ‌లో బాబు లెక్క తప్పిందా..!

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాలు టీడీపీ అధినేత‌కు త‌ల‌నొప్పిగా మారాయి. ఇటీవ‌లె మృతిచెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరిక‌తో ఇక్క‌డ విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. భూమా మృతి త‌ర్వాత‌.. నంద్యాల‌లో పూర్తి ప‌ట్టు సాధించాల‌ని భావిస్తున్న శిల్పా వ‌ర్గానికి ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. ఉప ఎన్నిక‌ల్లో భూమా వ‌ర్గానికి సీటు కేటాయించాల‌ని అధిష్ఠానం నిర్ణ‌యించ‌డంతో మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహ‌న్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ ప‌రిణామంతో […]

నంద్యాల టీడీపీ సీటుపై తీవ్ర గందరగోళం

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరిక‌తో మొద‌లైన విభేదాలు.. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత కూడా చ‌ల్లార‌డం లేదు. భూమా హ‌ఠాన్మ‌ర‌ణంతో అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక ఇప్పుడు టీడీపీ అధిష్ఠానానికి త‌లనొప్పులు తీసుకొస్తోంది. భూమా, శిల్పా వ‌ర్గాల మ‌ధ్య విభేదాలతో తీవ్రంగా న‌లిగిపోయిన అధినేత చంద్ర‌బాబు.. చివ‌ర‌కు వీటిని స‌ద్దుమ‌ణిగేలా చేశారు. ఉప ఎన్నిక‌ల్లో శిల్పా మోహ‌న్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో ఇప్పుడు స‌రికొత్త చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. ముఖ్యంగా శిల్పా వ‌ర్గానికి […]

నంద్యాల టీడీపీ టిక్కెట్టు కోసం మూడు ముక్క‌లాట‌

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ టిక్కెట్టు కోసం అదిరిపోయే ఫైటింగ్ జ‌ర‌గ‌నుంది. భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మృతితో ఇక్క‌డ త్వ‌ర‌లోనే ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీంతో ఇప్పుడు అధికార టీడీపీలో ఈ సీటు కోసం ఇటు భూమా ఫ్యామిలీతో పాటు మ‌రో రెండు వ‌ర్గాలు చాప‌కింద నీరులా అప్పుడే ప్ర‌య‌త్నాలు స్టార్ట్ చేసేశాయి. ఈ మూడు గ్రూపులు అప్పుడే కార్య‌క‌ర్త‌ల స‌మావేశాలు స్టార్ట్ చేసుకుంటూ తాము రేసులో ఉన్నామంటూ అధిష్టానానికి గ్రీన్‌సిగ్న‌ల్స్ పంపుతున్నారు. ముందుగా మాజీ మంత్రి […]

అఖిల‌ప్రియ‌కు మంత్రిగా ఎన్ని అగ్నిప‌రీక్ష‌లో…!

ఏపీ కేబినెట్‌లో అతిపిన్న వ‌య‌స్సులోనే మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన భూమా అఖిల‌ప్రియ ప‌రిస్థితి ముందు నుయ్యి – వెన‌క గొయ్యి అన్న చందంగా మారింది. అఖిల‌ప్రియ ఎమ్మెల్యేగా ఎన్నికైనా తండ్రి అడుగుజాడ‌ల్లోనే ఉండేవారు. ఆమె పేరుకు మాత్ర‌మే ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యేగా ఉన్నా బ‌ల‌మైన ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు వేదికైన అక్క‌డ వ్య‌వ‌హారాల‌న్ని భూమానే చ‌క్క‌పెట్టేవారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. కానీ ఇప్పుడు అలా కాదు ప‌రిస్థితి మారింది. ఆళ్ల‌గ‌డ్డ‌తో పాటు నంద్యాల‌లోను […]

నంద్యాలలో చంద్ర‌బాబు మైండ్ బ్లాక్ చేసిన జ‌గ‌న్‌

ఇటీవ‌ల ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో అక్క‌డ ఐదారు నెల‌ల్లో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. నంద్యాల ఉప ఎన్నిక ప్రస్తావ‌న అప్పుడే ఏపీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. దీనిపై విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ ముందుగానే డెసిష‌న్ తీసేసుకున్నారు. నంద్యాల సీటు త‌మ‌దే అని…అక్క‌డ నుంచి వైసీపీ ఖ‌చ్చితంగా పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో నంద్యాల‌లో ఉప ఎన్నిక ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఇక్క‌డి నుంచి […]