ఢిల్లీకే కవిత.. ఇదే కన్ఫర్మ్

ఎమ్మెల్సీ పదవీకాలం అయిపోతోంది.. మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేశాయి..అయితే.. మండలిలోకి మళ్లీ ఏం వెళతాం అనే అభిప్రాయంలో ఉన్నారు సీఎం కూతురు కల్వకుంట్ల కవిత. మరేం చేద్దాం.. ఏదో ఒక చట్టసభలో ఆమెకు స్థానం కావాలి.. రాజ్యసభకు పంపిద్దాం.. అరె.. అక్కడ ఖాళీల్లేవుగా.. వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ముక్క పడాల్సిందే.. ఇపుడు అచ్చం తెలంగాణ రాజకీయంలో ఇదే జరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీఆర్ఎస్.. ఆ పార్టీకి చీఫ్, ప్రభుత్వానికి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ […]

’బండి‘కి బ్రేకులు వేయలేకపోతున్న ’కారు‘

భారతీయ జనతా పార్టీ.. ఎప్పుడూ ఉత్తర భారతదేశంలోనే దీని హవా.. దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే.. ఇది గతం.. ఇప్పుడు సౌత్ లో తెలంగాణలో దూసుకుపోతోంది. ఎప్పుడూ మూడో స్థానంలో ఉండే బీజేపీ ఇపుడు అధికార పార్టీకి ఏకుమేకై కూర్చుంది. గతంలో అధికార పార్టీ తరువాత కాంగ్రెస్ మాటలు వినిపించేవి. ఇపుడు బీజేపీకి ఆ అవకాశం దక్కింది. అందుకు నిదర్శనమే సీఎం కేసీఆర్ మీడియా సమావేశం. రాష్ట్రంలో ఉన్నది కేవలం తమ పార్టీనేనని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ […]

కేటీఆర్ ను చూసి అందరూ షాక్.. ఆయన సీఎం కాదు కదా?

కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం దేశవ్యాప్తంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలకు ప్రైవేటు పెట్టుబడులు ఎలా రాబట్టాలి అనేది టాపిక్. అందరిలాగానే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్, ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్ రావు హాజరు కావాలి. ప్రగతి భవన్ నుంచి ఈ సమావేశం నుంచి పాల్గొనాల్సి ఉంది. అయితే అందరూ ఆశ్చర్యపోయేలా సమావేశానికి హరీశ్ రావుతోపాటు సీఎం కేసీఆర్ కాకుండా ఆయన కుమారుడు […]

బాస్ మదిలో ఏముందో? ఎమ్మెల్సీ బెర్త్ ఎవరికిస్తాడో?

టీఆర్ఎస్ పార్టీలో నాయకులకు ఎమ్మెల్సీ టెన్షన్ పట్టుకుంది. నామినేషన్ల దాఖలుకు ఈరోజే (మంగళవారం) చివరి రోజు కావడం.. ఇంకా అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఆశావహుల్లో బీపీ పెరిగిపోతోంది. ఎవరిని ఎంపిక చేయాలి.. ఎంపిక కాని వారికి సమాధానం ఏం చెప్పాలని పార్టీ చీఫ్ కేసీఆర్ నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. సోమవారం ఉదయం నుంచీ ఇదే విషయంపై కసరత్తు జరుగుతోంది. నామినేషన్ల ఆఖరి రోజు వరకు ఎంపిక చేయకపోవడంతో నాయకులు టెన్షన్ తో అవస్థలు పడుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో […]

తారకరాముడి లేఖ కేంద్రంలో కదలిక తెచ్చేనా?

రెండువేల కోట్ల రూపాయలివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం.. అయినా స్పందన లేదు.. చేనేత జౌళి శాఖను కాపాడుకోవడం మనందరి బాధ్యత.. కేంద్రం కూడా పట్టించుకోవాలని తెలంగాణ మంత్రి కే.తారక రామారావు పేర్కొంటున్నారు. కేంద్రం చిన్నచూపు చూస్తోందని, తెలంగాణను పట్టించుకోవడం లేదని, వనరులు లేని రాష్ట్రాలకు నిధులిస్తూ మాకు మాత్రం మొండిచేయి చూపుతున్నారని ఘాటుగా లేఖ రాశారు. కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్ గోయల్ కు కేటీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంపై భారీ […]

ఎవరికీ కలిసిరాని వైద్యశాఖ.. మరి హరీశ్ రావుకు కలిసొస్తుందా?

తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ అంటేనే నాయకులు వామ్మో.. వద్దులే అని ఆ పదవికి దూరంగా ఉంటున్నారు. ఎవరూ ఒప్పుకోకపోవడం వల్ల కూడా ఆ బాధ్యతను కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారట. ఇక పనిభారం పెరగడంతో బాధ్యతను అల్లుడు హరీశ్ రావుకు అప్పగించారు. అయితే.. వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు.. ఎందుకంటే.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన […]

’వైద్యం‘పై హరీశ్ మార్క్..

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు, సీనియర్ నాయకుడు, మంత్రి హరీశ్ రావు ప్రాధాన్యం అందరికీ తెలుసు. పార్టీ విధేయుడిగా.. మామకు ఇష్టమైన వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఉద్యమ సమయంలోనూ హరీశ్ రావు కీలకలంగా పనిచేశారు. పార్టీలో కేసీఆర్, కేటీఆర్ తో విభేదాలున్నాయని మీడియాలే అనేకసార్లు వార్తలు వచ్చాయి. చర్చలు కూడా జరిగాయి. అయితే వాటిని హరీశ్ కానీ,పార్టీ కాని పట్టించుకోలేదు. ఖండించలేదు. ఎవ్వరేమనుకున్నా హరీశ్ కు ఉన్న స్థానం ఆయనకుంది. అది హరీశ్ […]

ఇదెక్కడి న్యాయం అంటున్న ప్రముఖ యాంకర్ …?

విద్యార్థుల విషయంలో ఎలాంటి భరోసా ఇవ్వకుండా… విద్యార్థులను స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయని నటి, ప్రముఖ యాంకర్ అనసూయ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు అనసూయ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఇలా ఉంది. ” కేటీఆర్ సర్.. కరోనా కారణంగా లాక్ డౌన్ పాటించాం. ఆ తర్వాత అన్ లాక్ చేశారు. అప్పటినుండి దేశంలో వ్యాక్సినేషన్ […]

ఈసారి ప్రచారం లేదు.. పర్యవేక్షణే..!

ఈనెల 30వ తేదీన జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి ప్రచాయం చేయకపోవచ్చు. ఆయన ప్రచారం చేయకపోయినా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యంగా కుమారుడు కేటీఆర్ ను రంగంలోకి దించే అవకాశముంది. దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారాన్ని పీక్ స్థాయికి తీసుకెళతారు. అయితే హుజూరాబాద్ లో మాత్రం అడుగుపెట్టకపోవచ్చని తెలుస్తోంది. కారణం ఎన్నికల కమిషన్.. కోవిడ్ కారణంగా వెయ్యి మందికి మించి ఎన్నికల బహిరంగ సభకు హాజరు కాకూడదని […]