రాజానగరంలో రాజాతో ఈజీ కాదే.!

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి అంటూ టి‌డి‌పి అధినేత చంద్రబాబు…రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు వచ్చారు. ఇదే క్రమంలో తాజాగా తూర్పు గోదావరిలో పర్యటించారు. అక్కడ పురుషోత్తపట్నం ప్రాజెక్టుని పరిశీలించారు. అలాగే రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఈ సభకు అనుకున్న విధంగా జనం రాలేదు. ఇక బాబు యథావిధిగా అదే బోరింగ్ స్పీచ్‌లతో సభ ముగించేశారు. కాకపోతే రాజానగరం […]

రాజానగరంలో రాజాకు టీడీపీతో నో ప్రాబ్లం..కానీ..!

రాష్ట్రంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై కాస్త వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే…151 మంది ఎమ్మెల్యేలు ఉంటే..దగ్గర దగ్గరగా 50 మంది వరకు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలుతుంది.  అయితే వ్యతిరేకత తక్కువ ఉంటూ, స్ట్రాంగ్‌గా ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువగానే ఉన్నారు. అలా తక్కువ వ్యతిరేకత ఉన్నవారిలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా ఒకరు. గత ఎన్నికల్లో దాదాపు 31 వేల ఓట్లపైనే మెజారిటీతో రాజా గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన రాజా..తనదైన శైలిలో పనిచేసుకుంటూ […]

శ‌భాష్‌.. రాజా… జ‌క్కంపూడికి ప్ర‌జ‌ల జేజేలు..!

తినిప‌డుకుంటే.. మ‌నిషికి గొడ్డుకు తేడా ఏముంటుంది ? .. మ‌న‌కంటూ.. కొంత వ్యత్యాసం ఉండాలిగా..! ఇప్పు డు ఇదే ప‌నిచేస్తున్నారు. తూర్పు గోదావ‌రిజిల్లా రాజాన‌గ‌రం ఎమ్మెల్యే, వైసీపీ యువ‌ నాయ‌కుడు.. జ‌క్కంపూ డి రాజా. నిరంత‌రం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ.. వారికి అన్ని విధాలా సేవ‌లు అందిస్తున్న నాయ‌కుల్లో రాజాకు తిరుగులేదు. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులు వ‌చ్చాయంటే.. కార‌ణం.. రాజా దూర దృష్టి.. ప్ర‌జాసేవ కార‌ణ‌మ‌ని అంటారు ప‌రిశీల‌కులు. మ‌నం ఏం […]