కళ్ళ కింద పేరుకుపోయిన క్యారీ బ్యాగ్స్ ని తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే..!

కళ్ళ కింద క్యారి బ్యాగ్స్ తగ్గించే సింపుల్ చిట్కా ఏమిటో చూద్దాం. ఏదైనా క్లాత్ లేదా కటన్ ప్యాడ్ ను చల్లటి నీళ్లు లేదా పాలల్లో నానబెట్టి కళ్ళపై ఉంచాలి. ఇలా 10-15 నిమిషాల పాటు ఉంచితే కళ్ళ కింద నలుపు సమస్య నుండి ఉపశ్రమణం పొందవచ్చు. బంగాళదుంప లోని ఎంజైమ్స్ యాంటీ ఇంఫ్లమేటరి కొనాలను కలిగి ఉంటాయి. ఇది కళ్ళు కింద వాపును తగ్గిస్తుంది. దీనికోసం చల్లటి బంగాళదుంపను గుజ్జుగా చేసి కళ్ళ కింద ఉంచి […]

మత్తు కళ్ళతో మ్యాజిక్ చేస్తున్న ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఏ సెలబ్రిటీ అయినా ఫోటో పెట్టిన కొద్ది క్షణాల్లోనే తమ ఫేవరెట్ సెలబ్రిటీ ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలానే తాజాగా ఓ సూపర్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మత్తు కళ్ళతో చూస్తున్న ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మోడల్ బ్యూటీగా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను […]

స్మార్ట్ మొబైల్ ని ఎక్కువగా చూస్తున్నారా.. అయితే ఈ జబ్బు వచ్చినట్టే..?

స్మార్ట్ ఫోన్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవిత కాలంలో ఒక భాగం అయింది.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరు వీటిని చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెద్దలే కాకుండా చిన్న పిల్లలు కూడా ఇలాంటి స్మార్ట్ ఫోన్ లకు బాగా అడాప్ట్ అయిపోయారు. మొబైల్ లేనిదే అన్నం కూడా తినలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా కొంతమంది నిపుణులు సైతం స్మార్ట్ మొబైల్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల చాలా ముప్పు ఏర్పడుతోందని […]

డిమాండ్ పెరగటంతో ఓటిటిల పై టాప్ హీరోయిన్స్ కన్ను..!

కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంది. కిందటి సంవత్సరం లాక్ డౌన్ వచ్చినప్పటి నుండి ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. దీనితో దర్శక నిర్మాతలే కాకుండా మన హీరోయిన్స్ కూడా సై అంటూ దూకుతున్నారు. దీంతో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. ఇక టాప్ హీరోయిన్స్ లో కాజల్, కీర్తి సురేశ్, తమన్నా, నయన తార, సమంత వంటి వారు ఓటీటీపై దృష్టి పెట్టారు. కీర్తి సురేశ్ నిటించిన పెంగ్విన్, మిస్ ఇండియా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ […]