ఆరు సంవత్సరాల క్రితం ప్రేమించుకుని ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ వివాహం చాలా అంగరంగ వైభవంగా అతి తక్కువ బంధువుల సమక్షంలోని జరిగింది. ఈ జంటను ఆశీర్వదిస్తూ పలువురు నెటిజెన్లు అభిమానులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే కట్నం విషయంలో వరుణ్ తేజ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తనకు ఎలాంటి కట్న కానుకలు వద్దని అదే సమయంలో పెళ్లి ఖర్చులు కూడా తమ కుటుంబమే […]
Tag: dowry
విడాకుల కోసం భరణం కింద నిహారిక ఎన్ని కోట్లు డిమాండ్ చేసిందో తెలుసా..?
మెగా డాటర్ నిహారిక యాంకర్ గా , హీరోయిన్ గా, నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే.. సినిమా జీవితంలో సక్సెస్ కాలేక నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన ఈమె ఇప్పుడు వైవాహిక జీవితంలో కూడా సక్సెస్ పొందలేకపోయిందని చెప్పాలి. నేటితో నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకొని వేరుపడింది. ఎప్పటినుంచో విడాకులు తీసుకోబోతోంది అంటూ వార్తలు రాగా.. ఈరోజు ఆ వార్తలు కాస్త కన్ఫర్మ్ అయిపోయాయి. హైదరాబాదులోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టు వీళ్ళిద్దరికీ నెలరోజుల […]
శర్వానంద్ కోసం రక్షిత రెడ్డి ఎన్ని కోట్లు కట్నంగా తెచ్చిందో తెలిస్తే షాకే!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన రక్షిత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న లీలా ప్యాలెస్ లో రెండు రోజుల పాటు వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కాక్ టెయిల్, మెహందీ, సంగీత్, హల్దీ ఇలా పెళ్లికి ముందు పలు కార్యక్రమాలను నిర్వహించారు. జూన్ 3వ తేదీ రాత్రి శర్వానంద్ […]
మెగా కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కోసం ఎంత కట్నం తెస్తుందో తెలిస్తే షాకే!
అందాల రాక్షసి సినిమాతో కుర్రకారు గుండెల్లో అలజడి రేపిన డెహ్రాడూన్ బ్యూటీ లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలు కాబోతున్న సంగతి తెలసిందే. నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కొంత కాలం నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న లావణ్య త్రిపాఠి.. ఇప్పుడు అతడితో ఏడడుగులు వేసేందుకు సిద్ధం అయింది. జూన్ 9న వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరగబోతోందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరగబోతోంది. […]
నరేష్.. పవిత్రను వదిలించుకోవాలంటే అన్ని కోట్లు ఇవ్వాలా? ఇదొక్కటి గోల రా బాబు..!!
నరేష్ – పవిత్ర ఈ జంట టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. నిజం చెప్పాలంటే సినిమాల ద్వారా వీరికి లభించిన క్రేజ్ గురించి పక్కన పెడితే.. ఇద్దరికీ భార్యాభర్త ఉండగానే ఇలా వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నామంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. అందుకే వీరిద్దరికీ సినీ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ కూడా పెరిగింది. అంతేకాదు చిన్నపిల్లల్లాగా గొడవలు పడడం.. మీడియాకెక్కడం.. కోట్లు మెట్లు ఎక్కడం ఇలా అన్నీ జరిగిపోయాయి. […]
బాలయ్య అత్తింటివారి నుంచి ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా?
నటసార్వభౌమ ఎన్.టి.రామారావు తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తనదైన నటనతో స్పెషల్ ఇమేజ్ను సంపాదించుకున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్న బాలయ్య.. మరోవైపు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్నారు. ఇక బాలయ్య వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 1982లో వసుంధర దేవిని పెళ్లి చేసుకున్నాడు. శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధినేత అయినా దేవరపల్లి సూర్య రావు గారి అమ్మాయే వసుంధర దేవి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన […]
టాలీవుడ్ టాప్ హీరోలు ఎంతెంత కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నారో తెలుసా?
కట్నం తీసుకోవడం నేరమన్న సంగతి తెలిసిందే. పూర్వం వధువు కుటుంబం వరుడికి కట్నకానుకలు ఇస్తేగానీ పెళ్లిళ్లు జరిగేవు కావు. కానీ, ప్రస్తుత సమాజంలో మాత్రం పెద్దగా కట్నం కోసం ఎవరూ చూడటం లేదు. పెళ్లైతే చాలు అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డబ్బున్న వారు మాత్రం అల్లుళ్లకు బాగానే కట్నాలు ముట్టచెప్పుతుంటారు. మన టాలీవుడ్ టాప్ హీరోలూ భారీగానే కట్నాలు పుచ్చుకుని పెళ్లి చేసుకున్నారు. మరి లేటెందుకు ఎవరెవరు ఎంతెంత కట్నం తీసుకున్నారో చూసేయండి. 1.రామ్ […]
పెళ్లైన నెలకే నవవధువు సూసైడ్..ఎందుకో తెలిస్తే కన్నీళ్లాగవు!?
పెళ్లైన నెల రోజులకే ఓ నవ వధువు సూసైడ్ చేసుకుని కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేసింది. ఈ విషాద ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కడప జిల్లా నెహ్రూనగర్ కు చెందిన ఝాన్సీని, రాజంపేట బోయిన పల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాధాకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించారు పెద్దలు. పెళ్లి సమయంలోనే వరుడి కుటుంబానికి ఝూన్సీ తల్లిదండ్రులు కట్నకానుకల కింద రూ. 15 లక్షలు ముట్టచెప్పారు. ఇక ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన […]
కరోనా సాకుతో పెళ్లికి నిరాకరణ..! తీరా కట్ చేస్తే..
ఇప్పుడు దేనికైనా కరోనా మహమ్మారిని అడ్డుగా పెట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా వెలుగుచూసిన సంఘటన అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. మరికొద్ది క్షణాల్లో జరగాల్సిన పెళ్లి ఆగడమే కాకుండా అది ఠాణాకు చేరుకుంది. తీరా అధికారులు విచారించగా ఒక్కో విషయం బయటపడుతున్నది. వివరాల్లోకి వెళ్లితే.. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఓ అబ్బాయి ముదిగుబ్బ కు చెందిన ఓ అమ్మాయితో వివాహం జరిపించేందుకు పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. అనుకున్న ప్రకారం వధూవరులు కదిరికి చేరుకోగా పెళ్లి తంతు కొనసాగిస్తున్నారు […]