వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ… 2009లోనే తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన జగన్… ఆ తర్వాత వైసీపీ స్థాపించారు. 2012 నుంచి దాదాపు ఏడేళ్ల పాటు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న జగన్… 2019లో బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి సీటు దక్కించుకున్నారు. తొలి నుంచి తనదైన శైలిలో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు జగన్. […]
Tag: ap cm jagan
అప్పులు కోసం ఏపీ సర్కారు పరుగులు… నిజమేనా…?
ఏపీ ప్రభుత్వం అందితే అప్పులు తీసుకొస్తోంది…. నెలచివరకు వచ్చేసరికి అప్పుల కోసం వెంపర్లాడుతోంది… నిధులను మళ్లించి వేరు అవసరాలకు వాడుతోందని… ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఢిల్లీలో కేంద్ర ఆర్దికమంత్రి నిర్మలాసీతారామన్ కు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఆర్బీఎం కింద 2023-24 ఆర్ధిక సంవత్సరానికి కేంద్రం ఇచ్చిన రూ.30,500 కోట్ల రుణ పరిమితి పూర్తి కావడంతో ఏపీకి మళ్లీ అప్పు తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అవి నేటి వరకూ ఫలించలేదు. దీంతో, వచ్చే […]
అమరావతిలో జగన్ పాచిక పారుతుందా….?
రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీలో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. ఈసారి ఎన్నికలను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకే ఇప్పటి నుంచే గెలుపు కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. 2019లో టీడీపీకి అనుకూలంగా నిలిచిన జిల్లాలు విశాఖ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలు మాత్రమే. మిగిలిన అన్ని చోట్ల ఎదురుదెబ్బలే తగిలాయి. చివరికి రాజధాని అమరావతి పరిధిలోని నియోజకవర్గాల్లో సైతం టీడీపీ ఓడిపోయింది. తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంది. అయితే 3 రాజధానుల […]
శ్రీకాకుళం వైసీపీ ఎంపీ కోసం వేట…!
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంపైన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వరుసగా రెండుసార్లు ఓడిన నియోజకవర్గాన్ని ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలనే పట్టుదలతో జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడు… ప్రస్తుతం జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో రామూను ఓడించాలంటే అంతే స్థాయి నేత ఉండాలనేది జగన్ ఆలోచన. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసిన రెడ్డి శాంతి… ప్రస్తుతం […]
జగన్ రూట్లోనే చంద్రబాబు కూడా… పేటెంట్ రైట్స్ ఎవరికి…?
టీడీపీ అధినేత చంద్రబాబుకూడా సంక్షేమం బాటపట్టారు. ఇటీవల జరిగిన రెండు రోజుల మహానాడులో చివరిరోజు ఆయన సంక్షేమ అజెండాను భారీ స్థాయిలో ఆవిష్కరించారు. దీంతో సంక్షేమం విషయంపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సంక్షేమానికి వైసీపీ చిరునామా అని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించగా.. అసలు సంక్షేమం ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డిలదేనని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. దీంతో సంక్షేమ ఎవరి పేటెంట్? అనే చర్చ తెరమీదికి వచ్చింది. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలకు […]
జగన్ కొత్త ప్లాన్తో చంద్రబాబు వాష్ అవుట్…!
ఏపీ సీఎం జగన్ మరోసారి బీసీ జపం చేశారు. మంత్రివర్గంలోనూ.. తర్వాత.. స్థానిక సంస్థల్లోనూ.. ఆయన బీసీలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించారు. మంత్రివర్గంలో మహిళలకు కూడా స్థానం ఇచ్చారు.ఇక, జనరల్ స్థానాల్లోనూ.. బీసీలకు అవకాశం ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. ఇప్పటి వరకు బీసీలకు అవకాశం ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి జగన్ బీసీ జపం చేశారు. త్వరలోనే జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. బీసీలకు ఎక్కువగా సీట్లు కేటాయించారు. మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాలకు […]
ఆ రివర్స్ లాజిక్ జగన్కు వర్తించదా…!
రాజకీయాల్లో కొన్ని కొన్ని లాజిక్కులు అద్భుతంగా ఉంటాయి. గత ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామా లను తమకు అనుకూలంగా మలుచుకునే నాయకులు.. ప్రతికూలంగా మారుస్తూ.. పొరుగు పార్టీపై విరుచు కుపడే నేతలు.. చాలా మంది ఉన్నారు. అందుకే రాజకీయాల్లో లాజిక్కులకు పెద్ద ప్రాధాన్యం ఉంటుంది. గత 2019 ఎన్నికల నుంచి ఒక కీలక విషయాన్ని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు. టీడీపీకి 2019 ఎన్నికల్లో 23 స్థానాలు రావడానికి సంబంధించి జగన్ చెప్పిన లాజిక్ అందరికీ తెలిసిందే. […]
చింతలపూడిని వైసీపీ వదులు కోవాల్సిందేనా..?
వచ్చే ఎన్నికల్లో వైసీపీ టార్గెట్ ఏంటి? అంటే.. నేతలు తముడుకోకుండా చెప్పే మాట… `వైనాట్ 175` వచ్చే ఎన్నికల్లో మొత్తంగా గెలిచి.. రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయాలని.. తద్వారా దేశంలోనే రికార్డును సొంతం చేసుకోవాలనేది వైసీపీ అధినేత జగన్ వ్యూహం. ఈ క్రమంలోనే ఆయన నాయకులను తరచుగా అదిలిస్తు న్నారు.. కదిలిస్తున్నారు. హెచ్చరిస్తున్నారు కూడా. ఎందుకు గెలవాలో కూడా చెబుతున్నారు. ఈ ఒక్కసారి గెలిస్తే.. ఇక మనకు 30 ఏళ్ల పాటు తిరుగు ఉండదని కూడా జగన్ […]
జగన్ ఈ వైసీపీ లీడర్ల విషయంలో ఆ సాహసం చేయలేడా..!
వైసీపీలో అయినా.. టీడీపీలో అయినా.. కొన్నికొన్ని విషయాలను ఎవరూ తప్పించలేరు. అదే.. కొందరు నేతలకు టికెట్లు ఇవ్వడం. వారు పనిచేస్తున్నారా ? చేయడం లేదా ? పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నా రా? వినిపించడం లేదా ? అనేది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వారికి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాల్సిందే. కానీ, పైకి మాత్రం ఇచ్చేది లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో రెండు పార్టీల్లోనూ చర్చకు వస్తోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ […]